front

    Mamata meets Patnaik: ఒడిశా ముఖ్యమంత్రిని కలిసిన మమతా బెనర్జీ.. ఫ్రంట్‭లో పట్నాయక్ చేరతారా?

    March 23, 2023 / 09:08 PM IST

    ఇందులో కేసీఆర్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) కాకుండా దేశంలోని విపక్షాలతోనే ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఆయన పలుమార్లు ప్రకటించారు. ఇక మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్, బీజేపీలను పక్కన పెట్టేశారు. కేజ్రీవాల్ సైతం ఆ రెండు పార్టీ�

    Mamata Alone Fight in 2024: కూటమి ప్రయత్నాలకు షాకిచ్చిన మమతా బెనర్జీ.. ఓటములొచ్చినా ఒంటరి పోరేనట

    March 4, 2023 / 05:16 PM IST

    కొన్ని సందర్భాల్లో ఊహించని వ్యక్తులు సీఎంలు, పీఎంలు అయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రధాన పార్టీలు తక్కువ స్థానాలు గెలిచిన పార్టీలను ఆశ్రయిస్తాయి. అలా ఆశ్రయించిన సందర్భాల్లో చిన్న పార్టీలు అధికార కుర్చీని స్�

    నాన్నపై ప్రేమతో తండ్రి మైనపు విగ్రహం పెట్టుకుని యువతి పెళ్లి

    February 3, 2021 / 10:57 AM IST

    Father ‘comes alive’ to bless daughter : కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే..వారి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తుంటారు. ఏదైనా శుభకార్యాలు అయితే..వారిలేని లోటు స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే..కొంతమంది వారి లేని లోటు కనిపించకుండా..వారి మైనపు విగ్రహాలు తయారు చేయించుకుని కార్�

    Phone Call లో పరిచయం, ప్రేమ : ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి పోరాటం

    December 26, 2020 / 06:00 PM IST

    girlfriends fight : Phone Callలో పరిచయం కాస్తా..స్నేహంగా మారింది. తొందరలోనే ప్రేమగా మారిపోయింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. పెళ్లి చేసుకుంటానని ఆ యువతి నమ్మింది. కానీ..కొద్ది రోజుల అనంతరం ఆమె కన్న కలలు హఠాత్తుగా చెదిరిపోయాయి. ఇన్ని రోజులు తనతో ప్రే

    నా భార్య నాక్కావాలి : మంచిర్యాలలో భర్త మౌనపోరాటం

    July 26, 2020 / 10:41 AM IST

    నా భార్య నాక్కావాలి అంటూ..తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో ఓ భర్త మౌనపోరాటం చేస్తున్నాడు. తన భార్య..ను అత్తామామలే మార్చేశారని, కౌన్సెలింగ్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. తనకు న్యాయం జరిగేంత వరకు…భార్య ఇంటి ముందు పోరాటం చేస్తానని అం

    శాసన మండలి ఎదుట బిల్లులు..టీడీపీ సభ్యుల ఆందోళన

    January 21, 2020 / 01:15 PM IST

    ఉత్కంఠకు తెరపడింది. శాసనమండలి ముందుకు రెండు బిల్లులను ప్రవేశపెట్టాలని అనుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు ఏపీ శాసన మండలిలో ప్రవేశపెట్టింది. 2020, జనవరి 21వ తేదీ మంగళవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాదాపు ఎనిమిదిన్నర గంటల అనంతరం స�

10TV Telugu News