Home » full
కరోనాతో చనిపోయినవారిని ఖననం చేయటానికి కూడా స్థలం లేనంతగా మారిపోయింది దుస్థితి. దీంతో అలిఘడ్ లోని శ్మశానవాటికలో పాత సమాధుల్ని తవ్వి ఆ స్థానంలో కరోనాతోశవాలను ఖననం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో శ్మశనవాటిక అంతా పాత సమాధుల నుంచి తవ్విన ఎ
ఛత్తీస్గఢ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ ఆస్పత్రిలో ఫ్రీజర్లు నిండిపోవడంతో మృతదేహాలను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు. మార్చురీ స్థాయికి మించి ఇప్పటికే భద్రపర్చారు.
హైదరాబాద్ లో మూడు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్తాయి నీటిమట్టం 514 అడుగులు. ప్రస్తుతం సాగర్ నిండుకుండలా మారింది. వరద పరిస్థితిని ఎప్పట�
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఫుల్
పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఓ బుట్టలో ఉల్లిగడ్డలను తీసుకొచ్చి 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం ఉదయం నిరసన చేపట్టారు. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నా..ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డిసెంబర్ 04వ తేదీ బుధవారం జ
ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. శనివారం(అక్టోబర్ 5,2019) ఒక్క రోజే మెట్రోలో 3.65 లక్షల మంది ప్రయాణించారు. గతంలో 3.06
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్లైన్ ముగిసేసరికి దాదాపు 50 వేల మంది ఉద్యోగుల్లో 160 మంద�
దసరా నవరాత్రులు స్టార్ట్ కావడానికి మూడు వారాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇప్పటి నుంచే సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నారు. ముందుగానే రైళ్లు, బస్సులలో టికెట్లు బుక్ చేసుకొనేందుకు రెడీ అవుతున్నారు. ప్రధానంగా రైళ్లను చాలామంది ఆశ్ర�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వివిదాస్పద ఇమ్మిగ్రేషన్ పాలసీల విధానాల కోసం పనిచేసిన అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టిన్ నీల్సన్ తన పదవికి రాజీనామా చేశారు.