-
Home » funding
funding
30 ఏళ్లుగా ఉగ్రవాదులకు నిధులు.. సీక్రెట్ చెప్పేసిన పాక్ రక్షణమంత్రి.. ‘అమెరికా కోసమే చెత్త పనులన్నీ చేశాం‘
పాకిస్థాన్ అసలు బండారం బయటపడింది. ఉగ్రవాదులకు నిలయంగా పాకిస్థాన్ మారిందనేది స్పష్టమైంది.
Amritpal Singh: ఖలిస్తాన్ నేత అమృపాల్ సింగ్కు ఐఎస్ఐ నుంచి నిధులు వస్తున్నట్లు అనుమానాలు
అమృతపాల్ తనను తాను కరుడుగట్టిన ఖలిస్తానీ వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలాతో పోల్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అతడి వ్యవహార శైలి కూడా అలాగే కనిపిస్తోంది. సిక్కులు ప్రమాదంలో ఉన్నారని, బానిసలని ప్రచారం చేసి మతవిద్వేషాలను రెచ్చగొట�
Love Jihad: ఇండియాలో లవ్ జిహాదీకి గల్ఫ్ దేశాల సాయం.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
డ్యాన్స్ క్లాసుల పేరుతో బ్రియెన్ వాష్ చేసే వారిని ఎందుకు అడ్డుకోవడం లేదని, ఇందుకు సంబంధిత కమ్యూనిటీకి చెందిన పెద్ద బాధ్యత వహించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 3న మతమార్పిడులకు వ్యతిరేకంగా దీసా పట్టణంలో హిందూ సంఘాలు చేసిన నిరసన చేపట్టాయని గుర�
Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్లో సంచలన విషయాలు
తెలుగు అకాడమీ నిధులు గోల్మాల్పై తవ్వుతున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంతోశ్ నగర్ యూనియన్ బ్యాంకు బ్రాంచ్ నుంచి FDలు కొంత మాయమైనట్టు గుర్తించారు.
రేపు, ఎల్లుండి సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్…పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
CM KCR Delhi tour : తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడం కోసం సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇందుకోసం రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు హస్తినలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు పలువురు నేతలు కూడా వెళ్తున్నారు. ప్రధాని మో
ఇండియాకు ఇరాన్ షాక్ : చైనాతో డీల్…చాబహర్ రైల్వే ప్రాజెక్టు నుంచి భారత్ తొలగింపు
భారత్-చైనాల మధ్య గొడవలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్.. భారత్కు అతిపెద్ద షాక్ ఇచ్చింది. ఓ అత్యంత కీలకమైన ప్రాజెక్టు భారత్ చేతి నుంచి చేజారిపోయింది. చైనాతో 400 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ముందే ఇరాన్… చాబహర్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్ను తప్పిం�
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది.
ప్రత్యేక హోదా సంజీవని : అమీత్ జీ..నిధులు ఇప్పించండి
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ఫలప్రదమైందని వైసీపీ ప్రకటించింది. 2019, అక్టోబర్ 22వ తేదీ మంగళవారం దాదాపు 45నిమిషాల పాటు సాగిన భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్, అమిత్ షాతో చర్చించారు. పరిశ్రమలు పొరుగున
ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు : ఉగ్రవాదులకు మేమే ట్రైనింగ్ ఇచ్చాం..డబ్బులు అమెరికా ఇచ్చింది
ఉగ్రవాదులను పెంచి పోషించి పాక్,అమెరికానే అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు. ఒకప్పుడు ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్ ను పెంచి పోషించిన అమెరికానే ఇప్పుడు దాన్ని తప్పుపడుతోందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 1980ల్లో ఆఫ్ఘనిస్తాన్ను సోవి�
మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే
అబుదాబీలో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(OIC)సదస్సులో శుక్రవారం(మార్చి-1,2019) భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అపారమైన పరిజ్ణానం, శాంతి, నమ్మకం, సాంప్రదాయం, అనేకమతాలకు నిలయం, అతిపెద�