Home » funds
రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు,
ఇప్పటికే సీఎం చంద్రబాబు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం.
ఆయా జిల్లాలకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్.
వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సాయంగా నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాల బాధ్యతలను తాము తీసుకుంటామని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణానికి 15వేల కోట్ల రూపాయలు ఇస్తామని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ �
రుణమాఫీ చేయడం ద్వారా మాట నిలబెట్టుకున్నట్లు చెబుతున్న ప్రభుత్వం... మున్ముందు రాష్ట్ర అర్థిక పరిస్థితులతోపాటు ప్రతిపక్షాలతోనూ యుద్ధం చేయాల్సి వుంటుంది.
మొత్తానికి ఈ సారి ఢిల్లీ నుంచి నిధులు సాధించే విషయంలో పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారు చంద్రబాబు. అందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనను గమనిస్తున్నవారంతా... అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క అంటూ విశ్లేషిస్తున్నారు.
కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. ఏపీలో పెండింగ్ లో ఉన్న పలు హైవేల నిర్మాణంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, నిర్మలా సీతారామన్, గడ్కరీ, నడ్డా, సీఆర్ పాటిల్ తదితర కేంద్రల మంత్రులతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు.
ఆడపిల్లల తల్లిదండ్రులకు చెబుతున్నా. అమ్మాయిలు లవ్ ట్రప్ లో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.