Home » funeral
మనిషి బతికి ఉండగానే కరోనా వైరస్ సోకితే 3 మీటర్ల దూరం పాటిస్తూ ఉండాలని.. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ లు, శానిటైజర్లు వాడాలని చెప్తున్నారు. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో భాగమవుతున్నాం. మరి వైరస్ ధా�
దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చాలా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే ఆయుధం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి
కరోనా రాకాసి అష్టకష్టాలు పెడుతోంది. వైరస్ బారిన పడిన వారి పరిస్థితి మరి దయనీయంగా మారుతోంది. వీరు ఎవరినీ కలవడానికి వీలు లేదు. కొన్ని రోజుల పాటు నిర్భందంలో కొనసాగాలి. వీరు ఒకవేళ చనిపోతే..మాత్రం పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. అంత్యక్రియలకు స�
కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కొనసాగుతోంది. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్యంతో 65ఏళ్ల హిందు మహిళ మృతిచెందింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏ వాహనాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కరోనా భయంతో ఎవరూ బయటకు రాల�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. అందరిని కరోనా వైరస్ చంపేస్తోంది. ప్రాణాలు
కరోనా మహమ్మారి ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతోంది. ఈ వైరస్ కు గురైన వ్యక్తికి చికిత్స..రోగం వ్యాప్తి చెందకుండా..చేయడం..దగ్గరి నుంచి.. చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేసే వరకు ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రధానంగా మరణ�
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన మేనల్లుడి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు..
తల్లిదండ్రులు చనిపోతే కొడుకు కర్మకాండ జరిపించడం తెలిసిందే. ఇది సర్వ సాధారణం. అయితే కొడుకులే ఆ పని చేయాల్సిన అవసరం లేదని, కూతుళ్లు కూడా చేయొచ్చని
మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడైన మారుతీరావుకు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2020, మార్చి 09వ తేదీ ఉదయం నల్గొండ జిల్లాలో జరుగనున్నాయి. ఆయన నివాసానికి కుటంబసభ్యులు, స్నేహితులు చేరుకుంటున్నారు. 2020, మార్చి 08వ తేదీ ఆద�