Home » funeral
కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019, ఆగస్టు 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని నిగం బోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో జైట్లీకి అంతి�
వెల్దుర్తి మృతులకు ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్ దగ్గర శనివారం (మే 11, 2019)న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులందరూ జోగులాంబ గద్వాల జిల్లా రామాపురం వాసులు. దీంతో గ్�
గోవా రాజధాని పనాజీలో సీఎం మనోహర్ పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ,రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామణ్. గోవా గవర్నర్ మృదులా సిన్హా కూడా పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం పారికర్ కుటుంబసభ్యులను �
గోవా: అనారోగ్యంతో మరణించిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం కంఫాల్ లోని ఎన్ఏజీ గ్రౌండ్స్ లో జరుగుతాయి. ఆయన పార్ధివదేహాన్ని ఉదయం పనాజీలోని బీజేపీ కార్యాలయానికి తీసుకురాగా… పార్టీకి చెందిన పలువురు ప్రముఖ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 24 గంటలు గడిచిపోయింది. అయినా ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతిలేదు. ఎవరు చంపారు, ఎందుకు చంపారన్నదానిపై క్లారిటీలేదు. ఓవైపు ఈ హత్యపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు… మార్చి 16వ తేదీ శనివ�