Home » G Kishan Reddy
ఢిల్లీలోని కుతుబ్ మినార్పై కూడా కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుతుబ్ మినార్ దగ్గర తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)’ ఆదేశాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
పండుగను గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని తెలిపారు. కరోనా మహమ్మారి మీద విజయం సాధించి సుఖసంతోషాలతో ఉండే విధంగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయానికి..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్
ఢిల్లీలోని తన మంత్రిత్వ శాఖ లోని కార్యాలయంలో 90 శాతం మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
కోవిడ్ కారణంగా కుదేలైన పర్యాటక రంగంలోని ట్రావెల్ ఏజెంట్లను, గైడ్ల ను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
తనను హత్యచేసేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి హంతక ముఠాలతో సంప్రదింపులు చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. ఈటల వ్యాఖ్యలను మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ భవన్లో రెండు రోజుల పాటు లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని