Home » G20 Summit in Delhi
జీ20 సదస్సు ముగిసింది. దీనిపై భారత్ అధికారికంగా ప్రకటన చేసింది.
స్పానిష్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ కొవిడ్ బారిన పడ్డారు. తనకు జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలిందని, దీంతో తాను న్యూఢిల్లీలో జరగనున్న జి20 సదస్సుకు హాజరు కావడం లేదని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ శుక్రవారం చెప్పారు....
ఢిల్లీలో జరిగే జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదు. ఇటలీ ప్రధాని, ఇండోనేషియా అధ్యక్షుడు, మెక్సికో అధ్యక్షుడు, ఐరోపా యూనియన్ అధ్యక్షురాలు ..
సెప్టెంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటల వరకు సుప్రీంకోర్ట్ మెట్రో స్టేషన్లో బోర్డింగ్ డిబోర్డింగ్ ఉండదని వెల్లడించిన ట్రాఫిక్ పోలీసులు