Home » Gaddar passed away
రాజకీయ ప్రయోజనాలకోసమే గద్దర్ అంతక్రియలను ప్రభుత్వం అధికార లాంచనలతో జరిపిందని శశిధర్ ఆరోపించారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రస్థానం
గద్దర్ పార్ధివదేహాన్ని ఎల్బీ నగర్ స్టేడియంలో అభిమానులు, ప్రముఖుల సందర్శనార్ధం ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం 12గంటల వరకు గద్దర్ పార్ధిదేహం ఎల్బీనగర్ స్టేడియంలో ప్రజల సందర్శనార్ధం ఉంచనున్నారు.
సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ లోని గద్దర్ ఇంటి వరకు అంతిమ యాత్ర జరగనుంది. అల్వాల్లోని మహభోది స్కూల్ గ్రౌండ్లో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
అనారోగ్యంతో కొన్ని రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.