Home » Galwan Valley
గల్వాన్ యూనిట్కు మరో కొత్త కమాండర్ వస్తున్నాడు. బ్రేవ్ కమాండర్ కల్నల్ సంతోష్ బాబు స్థానంలో మరో కొత్త సైనిక కమాండర్ను నియమించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. బీహార్ 16 రెజిమెంట్కు చెందిన సైనిక అధికారిని కర్నల్ ర్యాంకుకు ప్రొమోట్ చేశారు.
జూన్ 15వ తేదీ రాత్రి గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు అమరవీరులవగా.. చైనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఆ దేశ సైనికులు భారత సైన్యంపై దాడి చేసినట్లుగా అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో జరిగిన �
గాల్వాన్ లోయలో చైనా సైనికులు జరిపిన దాడిని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఘర్షణలో 20 మంది ఇండియన్ జవాన్లు వీరమరణం పొందడంపై ప్రతికారం తీర్చుకొనే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం గాల్వాన్ లోయ వద్ద అటు వెయ్యి మంది ఇటు వెయ్యి మంది మోహరిం�
తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో
లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ గురించి చైనా చెప్తున్న విషయాలన్నీ అబద్ధాలని మొహమ్మద్ అమీన్ గల్వాన్ అంటున్నాడు. అతని ముత్తాత గులామ్ రసూల్ గల్వాన్ 1890ల్లో ఈ లోయ గురించి కనిపెట్టాడని అంటున్నాడు. గల్వాన్ లోయతో అతనికి ఉన్న సంబంధం దానికి ఆ పేరు ఎందు
ఇండో-చైనా సరిహద్దుల్లో సోమవారం(జూన్ 15,2020) రాత్రి లడ్డాఖ్ లోని గాల్వన్ లోయలో చైనా-భారత్ సైనికుల
లడఖ్లోని భారత్ -చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించారు. 43 మంది చైనా సైనికులు కూడా మరణించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ర�
చైనా సైన్యం జరిపిన దాడుల్లో అమరులైన వీర జవాన్లకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. వారి అంతిమయాత్రలో ఘనంగా నివాళులు అర్పించారు. వారి త్యాగం వృథా కాదంటున్నారు. ఇదిలా ఉంటే.. పేర్లను భారత సైన్యం ప్రకటించింది. గాల్వాన్ లోయలో 2020, జూన�
చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA)కు చెందిన 35మంది సైనికులు గాయాలకు గురైయ్యారని పీటీఐ తెలిపింది. వీటిపై చైనా విదేశాంగ శాఖ, పీఎల్ఏ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. గాల్వాన్ లోయలో జరిగిన వాదనపై క్లారిటీగా చైనా ఆర్మీ ఏం చెప్పలేదు. జూన్ 16న ప్రభుత్�
గాల్వన్ వ్యాలీలో వీరమరణం పొందిన జవానులు ఎప్పటికీ మన గుండెల్లోనే నిలిచిపోతారు : మహేష్ బాబు