GALWAN VALLY

    గల్వాన్ ఘర్షణలో సైనికుల మృతిపై…తొలిసారి నోరువిప్పిన చైనా

    September 25, 2020 / 06:31 PM IST

    కొన్ని నెల్లలుగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్‌ లో గల్వాన్ వ్యాలీలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగగా… ఆ ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు

    గల్వాన్ ఘటన దురదృష్టకరం..చైనా

    August 26, 2020 / 07:44 PM IST

    రెండు నెలల క్రితం గ‌ల్వాన్ వ్యాలీలో భార‌త్‌- చైనా జవాన్ల మధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న అని భార‌త్‌లో చైనా రాయ‌బారి స‌న్ వెడాంగ్ అన్నారు. .శాంతియుత ఒప్పందాల‌తో రు దేశాల మ‌ద్య ఉన్�

    కల్నల్ సంతోష్ బాబు తలపై రాళ్లతో దాడి…గాల్వాన్ వ్యాలీలో ఆ రాత్రి ఇదే జరిగింది

    June 22, 2020 / 01:29 PM IST

    తూర్పు లడఖ్ ‌లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో జరిగిన హింసాత్మక ఘర్షణలో తెలంగాణ లోని సూర్యాపేట కు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. చైనాకు చెందిన ఓ సీనియర్ కమా

    చైనా కుట్ర బయటపడింది…గల్వాన్ నదిపై డ్యామ్ నిర్మిస్తూనే భారత్ తో ఘర్షణ

    June 19, 2020 / 11:43 AM IST

    డ్రాగన్ దేశపు  కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.  తూర్పు లడఖ్ లోని గల్వాన్ ‌వ్యాలీపై పట్టు సాధించేందుకు.. గల్వాన్ ‌నదిపై చైనా డ్యామ్‌ నిర్మిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో శుక్రవారం(జూన్-19,2020) రాయిటర్స్‌ విడుదల �

    భారత జవాన్లపై కర్కశం…సరిహద్దు ఘర్షణలో చైనా ఉపయోగించిన ఆయుధాలు ఇవే

    June 18, 2020 / 01:10 PM IST

    తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో రెండు రోజుల క్రితం  భారత సైనికులపై డ్రాగన్‌ ఆ‍ర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అసులుబాసిన విషయం తెలిసిందే.  అయితే మన జవాన్లపై దాడికి చైనా లాంటి తుపాకులు ఉప�

    రెచ్చగొడితే తాట తీస్తాం…చైనాకు మోడీ సీరియస్ వార్నింగ్

    June 17, 2020 / 01:26 PM IST

    సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖ వెంబడి తలెత్తిన ఘర్షణలో అమరులైన సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.  తూర్పు లడఖ్ లోని గాల్వన్​ లోయ దగ్గర  జరిగిన ఘర్షణలో అమరులైన జవాన్ల ప్రాణ త్యాగాన్ని వృథా కానివ్వమని ప్రధాని అన్నార�

    బిగ్ బ్రేకింగ్ : భారత్-చైనా సరిహద్దుల్లో 20మంది జవాన్లు మృతి

    June 16, 2020 / 04:43 PM IST

    సోమవారం రాత్రి లడఖ్ లోని గాల్వ‌న్ వ్యాలీలో భారత్‌-చైనా సరిహద్దులలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో, భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేశారు. దీనితో ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి ది�

10TV Telugu News