gandhi hospital

    92శాతం బెడ్లు ఖాళీగానే ఉంటున్నాయి, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ

    July 9, 2020 / 01:32 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కొన్ని రోజులుగా వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనంలో భయం మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో

    కరోనాపై పోరుకు 1200మంది స్పెషలిస్టులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్షణమే నియామకాలు

    July 7, 2020 / 10:08 AM IST

    కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరు చేసేందుకు వైద్య నిపుణులను నియమించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుత స్పెషలిస్టు వైద్యులకు తోడుగా మరో 1,200 మ�

    కరోనాతో చనిపోతే..వారిలో వైరస్ ఎంత సేపు ఉంటుందో తెలుసా

    July 4, 2020 / 06:24 AM IST

    ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అదే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్న�

    తెలంగాణలో Rapid Tests..ఇక అరగంటలోనే రిజల్ట్

    July 3, 2020 / 08:00 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. టెస్టులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ ఉందా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు ఉపయోగించే…ర్యాపిడ్ యాంటీజెన్ డిటె

    తెలంగాణలో రికార్డు సంఖ్యలో కరోనా కేసులు

    July 3, 2020 / 06:20 AM IST

    తెలంగాణను కరోనా రాకాసి వీడడం లేదు. పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో నగర వాసులు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. ప్రధానంగా GHMC పరిధిలో ప్రజలు వైరస్ బారిన అధికంగా పడుతుండడంతో ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నా�

    వేల కోట్లు ఖర్చైనా ప్రజల ప్రాణాలు కాపాడతాం

    June 29, 2020 / 01:38 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ కోరాన పరీక్షలునిర్వహిస్తామని ఇప్పటికే ర పరీక్షల సంఖ్య పెంచామనివైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా పేషెంట్లకు వై�

    గుడ్ న్యూస్, తల్లి పాలతో కరోనా సోకదు, కారణం ఏంటో చెప్పిన డాక్టర్లు

    May 14, 2020 / 01:48 AM IST

    కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మానవాళి మనుగడకు ముప్పుగా మారింది. ఇప్పటికే లక్షల

    వనస్థలిపురంలో విషాదం.. కరోనాతో తండ్రీకొడుకు మృతి

    May 2, 2020 / 02:00 AM IST

    కరోనా ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకు రెండు రోజుల వ్యవధిలో మృతిచెందారు. ఈ విషాధ ఘటన వనస్థలిపురంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి మృతిచెందగా ఆయనకు కరోనా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి ర

    తెలంగాణలో కరోనా బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్, గాంధీలో ప్లాస్మా థెరపీకి అనుమతి

    April 28, 2020 / 05:34 AM IST

    తెలంగాణలో కరోనా బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను డాక్టర్లు సేకరించనున్నారు. సీరియస్‌ కండీషన్‌లో ఉన్న కరోనా బాధితులకు ఈ ప్లా�

    కరోనా కేసులు త్వరలో తగ్గే అవకాశం ఉంది : ఈటల రాజేందర్ 

    April 9, 2020 / 03:49 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  ఆశాభావం వ్యక్తం చేశారు. మర్కజ్‌ మసీదు యాత్రికుల కేసులు లేకపోతే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండేదని ఈటల అన్నారు. వివి�

10TV Telugu News