Home » gandhi hospital
కరోనా వ్యాప్తి నివారణకు చేస్తున్న కృషిని మరింత అంకితభావంతో కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రోగులకు వైద్యం అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల అండగా ఉంటుందని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఏ ఒ�
హైదరాబాద్ లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు.
కరోనా వైరస్ భూతానికి పలు రంగాలు కుదేలవుతున్నాయి. ఆర్థిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది ఈ మహమ్మారి. ఈ వైరస్ నుంచి తప్పించుకోవడానికి పలు దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి పలు దేశాలు. అందులో భారతదేశం కూ�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపనుందా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పడనుందా?
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే
ఆదివారం(మార్చి 29,2020) సాయంత్రం కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ, లాక్ డౌన్ అమలు, నిత్యవసర వస్తువుల సరఫరా,
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ తెలంగాణలో గుడ్ న్యూస్ వినిపించింది. తెలంగాణలో కరోనా బారిన పడ్డ వారు కోలుకుంటున్నారు. కరోనా సోకి
విదేశాల్లో కంటే తెలంగాణలో కరోనాకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఓ కరోనా పాజిటివ్ పేషెంట్ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు.
కరోనా ఎఫెక్ట్ : డాక్టర్స్, పారిశుద్ధ్య కార్మికుల కోసం యువ నటుడు నిఖిల్ సాయం..
ప్రస్తుతానికి కరోనా వైరస్కు ఎలాంటి మందు లేదు.. అవసరమూ లేదన్నారు. సీరియస్ ప్రాబ్లమ్ కాదన్నారు. గాంధీ ఆస్పత్రిలో 46 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు ఉన్నారు. అందరి ఆరోగ్యం బాగానే ఉంది.. ఎలాంటి సమస్యలు లేవు. అంత ఎక్కువ మేజర్ ప్రాబ్లమ్ లేదు.. భయాపడాల్�