gandhi hospital

    పీపీఈ కిట్ ధరించి కరోనా రోగులతో మాట్లాడిన కేటీఆర్

    August 18, 2020 / 01:16 PM IST

    ఎవరూ చేయని ధైర్యం చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్న మంత్రి…పీపీఈ కిట్ ధరించి కరోనా బాధితులను పరామర్శించి విమర్శలు చేస్తున్న వారి నోళ్లు మూయించారు. రోగులకు ధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో 150 పడకలను ఏర్ప�

    ఏదీ సీజనల్ ? ఏదీ వైరస్..మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

    July 26, 2020 / 01:30 PM IST

    ఏదీ సీజనల్ ? ఏదీ వైరస్ వర్షాకాలంలో ప్రజలను వణికిస్తోంది. ఓ వైపు కరోనా కమ్మేస్తోంది. ఎప్పటిలాగానే సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. రెండింటి లక్షణలు కాస్తా అటు..ఇటుగా ఉంటుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఏదీ కరోనా వైరస్ ? ఏదీ సీజనల్ వ్యాదో తెలి

    కరోనా..95 శాతం మందికి ఏ సమస్య లేదు..భయంతో చనిపోతున్నారు – ఈటెల

    July 24, 2020 / 11:01 AM IST

    తెలంగాణలో 95 శాతం మంది కరోనా బాధితులకు ఎలాంటి సమస్య ఉండదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. తీవ్రమైన వైరస్‌ లక్షణాలున్న మిగతా ఐదు శాతం మందిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 99 శాతం మంది బాధితులకు వెంట�

    కరోనా రోగులకు ట్రీట్ మెంట్ చేస్తుండగా పవర్ కట్… గాంధీ ఆస్పత్రిలో 20 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం

    July 24, 2020 / 01:04 AM IST

    హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో 20 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కరోనా రోగులకు ట్రీట్ మెంట్ చేస్తున్న సమయంలో పవర్ కట్ అయింది. దీంతో వెంటిలేటర్ పై ఉన్న కరోనా బాధితులు ఆందోళన చెందారు. కరెంట్ పోయిన సమయంలో జనరేటర్ పని చేయలేదని గాంధీ వైద్యుల

    Gandhi లో Oxygen కొరత..రోగి మృతి, లాస్ట్ కాల్ మాటలు వింటే కన్నీళ్లు వస్తాయి

    July 16, 2020 / 09:19 AM IST

    గాంధీ ఆస్పత్రిలో ఆక్సీజన్‌ కొరతతో మరో బాధితుడు మృతి చెందాడు. 4 రోజులుగా కరోనా, తీవ్ర శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న శ్రీధర్‌ను.. 2 రోజుల క్రితం ఉస్మానియా నుంచి గాంధీకి తరలించారు. అయితే గాంధీలో ఆక్సీజన్‌ కొరత వల్ల శ్రీధర్‌ చనిపోయాడని.. శ్రీధర్‌ �

    గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు

    July 15, 2020 / 10:05 PM IST

    ఎట్టకేలకు గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వ చర్చలు సఫలం అయ్యాయి. వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకారించింది. గత కొన్నిరోజులుగా నర్సులు, ఔట్ సోర్సింగ్, శానిటరీ, సెక్యూరిటీ సిబ్బంది, అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు ఫోర్త్ క్లాస్ ఎ�

    Oxygen 90 శాతం కంటే తక్కువగా ఉందా..డేంజర్ జోన్ లో ఉన్నట్లే!

    July 15, 2020 / 06:53 AM IST

    కరోనా ఉగ్రరూపం ఇంకా తక్కువ కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. అదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో కూడా వైరస్ విస్తరిస్తూనే ఉంది. పలు రాష్ట్రాల్లో అత్యధి�

    కరోనాతో వ్యక్తి చనిపోయి 8 గంటలు దాటినా పట్టించుకోని సిబ్బంది.. గాంధీ ఆసుపత్రిలో దారుణం

    July 14, 2020 / 10:19 PM IST

    హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరోసారి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి చనిపోయి 8 గంటలు దాటిన సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో మృతదేహం దుర్వాసన వస్తుండటంతో తోటి రోగులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి �

    తెలంగాణలో కరోనా..1269 కేసులు

    July 13, 2020 / 06:07 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ప్రధానంగా GHMCలో అధికంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. 2020, జులై 12వ తేదీ ఆదివారం 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 34 వేల 671కి �

    గాంధీ ఆస్పత్రిలో వైరస్‌ క్లీన్ చేసే రోబో

    July 12, 2020 / 08:20 AM IST

    ఆస్పత్రుల్లో వైరస్ నిర్మూలన కోసం రీవాక్స్‌ ఫార్మా సంస్థ తయారు చేసిన రోబోను(యూవీ రోవా బీఆర్‌ అనే మొబైల్‌ ర్యాపిడ్‌ వైరస్‌ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రోబో) మంత్రి కేటీఆర్ గాంధీ ఆస్పత్రికి అందచేశారు. శనివారం ప్రగతిభవన్‌లో రూ.12 లక్షల విలువైన రోబోను సామ

10TV Telugu News