gandhi jayanthi

    ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగింది : ప్రధాని మోడీ

    October 2, 2019 / 03:36 PM IST

    ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ ను గౌరవిస్తున్నాయని చెప్పారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. గాంధీ జయంతి వేళ ఆ మహాత్ముడికి ఘన నివాళులర్పించారు. సబర్మ

    13ఏళ్లకే గాంధీ వివాహం : బాల్యంలో నిదానం.. చదువులో మధ్యస్థం

    October 1, 2019 / 11:11 AM IST

    అక్టోబర్ 2వ తేదీన గాంధీ 150వ జయంతి. గాంధీ పూర్తి పేరు.. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. 1869 అక్టోబరు 2వ తేదీన గుజరాత్ లోని కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. గాంధీ బాల్యంలో చాలా నిదానంగా ఉండే వార�

    ఏపీలో అక్టోబరు 2 నుంచి కొత్త పాలనా వ్యవస్ధ

    September 30, 2019 / 04:25 AM IST

    ఏపీలో అక్టోబరు 2 గాంధీ జయంతి రోజు నుంచి కొత్త ప్రజా పరిపాలనా వ్యవస్ధ అమల్లోకి  వస్తోంది.  గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్ధాపన స్ఫూర్తితో సీఎం జగన్  రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకవస్తున్నారు.  ప్రజల చెంతకే ప�

10TV Telugu News