Home » GANDHINAGAR
భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కాం గుజరాత్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. మహిళా వైద్యురాలి నుంచి రూ.19కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు.
నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దంగా నిలిచిన సివిల్ సర్వింట్స్కి ప్రజల నుండి ఎంతటి గౌరవం, ఆదరణ లభిస్తాయో ఓ తెలుగు ఐపీఎస్ అధికారిని చూస్తే అర్ధం అవుతుంది. బదిలీపై వెళ్తున్న ఆ అధికారికి ప్రజలు అపూర్వమైన వీడ్కోలు పలికారు.
వీధికుక్కలు దాడులకు తెగబడుతున్న వార్తలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యాయి. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఒడిశాలోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంది. స్కూటర్పై వెళ్తున్న వారిని కూడా ఇవి వెంబడించి హడలెత్తిస్తున్నాయి. గాంధీనగర్లో జరిగిన ఓ ఘటనలో ముగ
కన్నతల్లి పాడె మోసారు ప్రధాని మోడి. భారతీయ సంప్రయాలను పాటించారు మోడీ. ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి.
హైదరాబాద్ గాంధీనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జబ్బార్ కాంప్లెక్స్ పక్కనున్న అసెంబుల్ వాటర్ ఫిల్టర్ దుకాణంలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సింబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రెండు గంటల ప�
సంపూర్ణ చంద్ర గ్రహణం మంగళవారం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడితే, ఇంకొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది.
ఒకప్పుడు ఆయుధాలను దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశంగా ఉన్న భారత్.. ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇందుకు గుజరాత్లో డిఫెన్స్ ఎక్స్పోలో కుదురుతున్న ఎంవోయూలే కారణం. భారత అమ్ములపొదిలో ఉన్న అనేక ఆయుధాలను.. ఇండియా విదేశాలకు విక్ర�
దీనిలో భాగంగా ‘డిజిటల్ ఇండియా భాషిణి’ పేరుతో మరో కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్థానిక భాషల్లో దేశ ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే దీని లక్ష్యం. ‘డిజిటల్ ఇండియా జెనెసిస్’ అనే ఇంకో కార్యక్రమాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు.
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఏప్రిల్ 18) నుంచి తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో మూడు రోజులు పర్యటించనున్నారు. ఆయన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఉదయం పనికి వెళతాడు. మధ్యాహ్నం ఓ కునుకేస్తాడు. ఎక్కడ దొంగతనం చేయాలో అందులో తెలుస్తుందట. దొంగతనం చేయాల్సిన ప్రాంతం డిసైడ్కాగానే అక్కడికి వెళ్లిపోతాడు. రెక్కీ నిర్వహించి తాళం వేసిన..