-
Home » ganesh
ganesh
హుస్సేన్ సాగర్లో నిమజ్జనం వేడుకలపై స్పష్టత ఇచ్చిన హైకోర్టు
హుస్సేన్సాగర్లో నిమజ్జన వేడుకలపై తెలంగాణ హైకోర్టు స్పష్టత ఇచ్చింది.
Ganesh Immersion : హైదరాబాద్ లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం.. ట్యాంక్ బంద్ వద్ద వందలాది విగ్రహాలు క్యూ
ఎటు చూసినా జనసందోహమే కనిపించింది. నిన్న మధ్యాహ్నం నుంచే సండడి మొదలైంది. బడా గణేషుడు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనమే పూర్తైంది. భారీ గణేషుడిని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు.
Ganesh Immersion : గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం.. హుస్సేన్ సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, నగరంలో మరో 100 చోట్ల ఏర్పాట్లు
ఈ ఏడాది కోలాహలంగా హైదరాబాద్ గణేష్ నిమజ్జన ఘట్టం జరుగనుంది. దాదాపు 40 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 13 వేల మంది పోలీసు బలగాలను సిద్ధంగా ఉంచారు.
10th Hindi Paper Leak : టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసు.. ముగ్గురు నిందితులు బెయిల్ పై విడుదల
పేపర్ లీకేజీలో తన పాత్ర లేదని నిందితుడు ప్రశాంత్ అన్నారు. కుట్ర చేసి తనపై కేసులు పెట్టారని తెలిపారు. రెండు గంటల్లో వందల ఫోన్ కాల్స్ మాట్లాడింది అవాస్తవం, అబద్దం అన్నారు.
UK : బంగారు బిస్కెట్ పై వినాయకుడు బొమ్మను విడుదల చేసిన బ్రిటన్ రాయల్ మింట్
ఆగస్టు 31న వినాయక చవితిని పురస్కరించుకుని బ్రిటన్లోని రాయల్ మింట్ 24 క్యారట్ల బంగారంతో వినాయకుడి ప్రతిమతో కూడిన బిస్కెట్ను విడుదల చేసింది.
Hyderabad : హైదరాబాద్లో విషాదం.. లిఫ్ట్లో ఇరుక్కొని వ్యక్తి మృతి
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4లో ఉన్న GIS హోటల్లో సూపర్ వైజర్గా పనిచేస్తున్న శివాజీ గణేష్ లిఫ్ట్లో ఇరుక్కొని మృతి చెందాడు.
Ganesh Visarjan : బై బై గణేషా…గంగమ్మ ఒడికి గణనాథుడు
9 రోజులుగా భక్తుల నుంచి విశేష పూజలందుకున్న గణనాథుడు ఇవాళ గంగ ఒడికి చేరనున్నారు.
Bikkavolu Ganesh : వినాయకుడి చెవిలో చెబితే కోర్కెలు నెరవేరుతాయ్… ఎక్కడో తెలుసా!..
తెలుగు రాష్ట్రాల నుండి ఈ బిక్కవోలు వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. మనస్సులో అనుకున్న కోర్కెలను స్వామి చెవులో చెప్పి ముడుపు కడితే తమ కోర్కెలు తీర
చిత్తూరుకు ఏమైంది? మదనపల్లి ఘటన మరచిపోకముందే మరో మూడు సంచలన ఘటనలు..!!
Three more sensational incidents in Chittoor district : మదనపల్లెలో సంచలనాన్ని రేపిన మూఢభక్తి తో అలేఖ్య, సాయిదివ్య అనే అక్కాచెల్లెళ్ల హత్యల ఘటన మరువకముందే..చిత్తూరు జిల్లాలో మరో మూడు సంచలన ఘటనలు వెలుగులోకొచ్చాయి. మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్యల ఘటనలో రోజు వింతలు బయటపడుతుంటే..బ�
వార్నీ ఎంత ధైర్యం : పోలీసు పెట్రోలింగ్ వాహనం పక్కనే ఫేక్ పోలీసుల చోరీ
Patna : cheating of Rs. 67 thousand fake police : బీహార్ లో నకిలీ పోలీసుల ఆగడాలు అంతా ఇంతా కాదు . ఏకంగా పోలీసు పెట్రోలింగ్ వాహనం పక్కనే ఓ మనిషిని నిలువునా దోచేసుకున్నారు. పోలీసులమని చెప్పి నమ్మించి ఓ వ్యక్తి నుంచి ఏఖంగా రూ.67వేలు తీసుకుని క్షణాల్లో ఉడాయించారు. తాను నకిలీ పో�