-
Home » ganesh
ganesh
హుస్సేన్ సాగర్లో నిమజ్జనం వేడుకలపై స్పష్టత ఇచ్చిన హైకోర్టు
September 10, 2024 / 08:13 PM ISTహుస్సేన్సాగర్లో నిమజ్జన వేడుకలపై తెలంగాణ హైకోర్టు స్పష్టత ఇచ్చింది.
Ganesh Immersion : హైదరాబాద్ లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం.. ట్యాంక్ బంద్ వద్ద వందలాది విగ్రహాలు క్యూ
September 29, 2023 / 08:17 AM ISTఎటు చూసినా జనసందోహమే కనిపించింది. నిన్న మధ్యాహ్నం నుంచే సండడి మొదలైంది. బడా గణేషుడు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనమే పూర్తైంది. భారీ గణేషుడిని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు.
Ganesh Immersion : గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం.. హుస్సేన్ సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, నగరంలో మరో 100 చోట్ల ఏర్పాట్లు
September 28, 2023 / 07:37 AM ISTఈ ఏడాది కోలాహలంగా హైదరాబాద్ గణేష్ నిమజ్జన ఘట్టం జరుగనుంది. దాదాపు 40 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 13 వేల మంది…
10th Hindi Paper Leak : టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసు.. ముగ్గురు నిందితులు బెయిల్ పై విడుదల
April 12, 2023 / 10:57 AM ISTపేపర్ లీకేజీలో తన పాత్ర లేదని నిందితుడు ప్రశాంత్ అన్నారు. కుట్ర చేసి తనపై కేసులు పెట్టారని తెలిపారు. రెండు గంటల్లో వందల ఫోన్ కాల్స్ మాట్లాడింది అవాస్తవం, అబద్దం అన్నారు.
UK : బంగారు బిస్కెట్ పై వినాయకుడు బొమ్మను విడుదల చేసిన బ్రిటన్ రాయల్ మింట్
August 3, 2022 / 12:30 PM ISTఆగస్టు 31న వినాయక చవితిని పురస్కరించుకుని బ్రిటన్లోని రాయల్ మింట్ 24 క్యారట్ల బంగారంతో వినాయకుడి ప్రతిమతో కూడిన బిస్కెట్ను విడుదల చేసింది.
Hyderabad : హైదరాబాద్లో విషాదం.. లిఫ్ట్లో ఇరుక్కొని వ్యక్తి మృతి
December 2, 2021 / 09:26 PM ISTబంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4లో ఉన్న GIS హోటల్లో సూపర్ వైజర్గా పనిచేస్తున్న శివాజీ గణేష్ లిఫ్ట్లో ఇరుక్కొని మృతి చెందాడు.
Ganesh Visarjan : బై బై గణేషా…గంగమ్మ ఒడికి గణనాథుడు
September 19, 2021 / 06:27 AM IST9 రోజులుగా భక్తుల నుంచి విశేష పూజలందుకున్న గణనాథుడు ఇవాళ గంగ ఒడికి చేరనున్నారు.
Bikkavolu Ganesh : వినాయకుడి చెవిలో చెబితే కోర్కెలు నెరవేరుతాయ్… ఎక్కడో తెలుసా!..
September 8, 2021 / 04:59 PM ISTతెలుగు రాష్ట్రాల నుండి ఈ బిక్కవోలు వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. మనస్సులో అనుకున్న కోర్కెలను స్వామి చెవులో చెప్పి ముడుపు కడితే తమ కోర్కెలు తీర
చిత్తూరుకు ఏమైంది? మదనపల్లి ఘటన మరచిపోకముందే మరో మూడు సంచలన ఘటనలు..!!
January 29, 2021 / 10:24 AM ISTThree more sensational incidents in Chittoor district : మదనపల్లెలో సంచలనాన్ని రేపిన మూఢభక్తి తో అలేఖ్య, సాయిదివ్య అనే అక్కాచెల్లెళ్ల హత్యల ఘటన మరువకముందే..చిత్తూరు జిల్లాలో మరో మూడు సంచలన ఘటనలు…
వార్నీ ఎంత ధైర్యం : పోలీసు పెట్రోలింగ్ వాహనం పక్కనే ఫేక్ పోలీసుల చోరీ
January 20, 2021 / 01:17 PM ISTPatna : cheating of Rs. 67 thousand fake police : బీహార్ లో నకిలీ పోలీసుల ఆగడాలు అంతా ఇంతా కాదు . ఏకంగా పోలీసు పెట్రోలింగ్ వాహనం పక్కనే ఓ మనిషిని…