Home » Ganesh Festival
Hyderabad : నగరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే వరుస గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 5వ తేదీ వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ..
కోర్టు ధిక్కరణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు చెప్పింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ ను సైతం హైకోర్టు కొట్టివేసింది.
గర్భిణీ మహిళలు గణపతి పూజ చేసుకోవచ్చా.. గణపతి పూజలో పాల్గొనవచ్చా.. అనే విషయంపై అనేకమందిలో సందేహాలు ఉన్నాయి.
ఇవాళ్టి నుంచి ఈనెల 17వ తేదీ అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ముఖ్యంగా నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, మింట్ కాంపౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్ బోర్డు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టులో వారికి చుక్కెదురైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్ధించింది. ఉత్సవ నిర్వహణపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆగస్టు 25న జారీ చేసిన మధ్యంతర �
గణేష్ నిమజ్జనంపై డైలమా..!
తెలంగాణలో భారీ గణేశ ప్రతిమ
గణేష్ మండపాల ఏర్పాటు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సింతటిక్ పెయింట్ వేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతించకూడదని ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాల నుండి ఈ బిక్కవోలు వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. మనస్సులో అనుకున్న కోర్కెలను స్వామి చెవులో చెప్పి ముడుపు కడితే తమ కోర్కెలు తీర
గణేష్ ఉత్సవాలను నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, కరోనా వల్ల నియమనిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.