Home » GaneshChaturthi
మహారాష్ట్రలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం వేళ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో అపశృతులు చోటుచేసుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది నీళ్లలో మునిగి మృతి చెందారు. వార్ధా జిల్లాలోని సావంగి గ్రామంలో ముగ్గురు చెరువుల్లో ముని�
దేశంలోనే ప్రముఖ వినాయక ఆలయం… ముంబైలోని లాల్భాగ్ గణపతి ఆలయం. ప్రతీ సంవత్సరం వచ్చే వినాయక చవితికి గణనాథుడు ఏ రూపంతో..ఏ విధంగా దర్శనమిస్తారా? అని భక్తులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఈ ఆలయం విశేషం అదే. ప్రతీ ఏటా విఘ్నాలను తొలగించే వినాయక స�