Home » Ganga
ఈ మహాకుంభ్ కు 6వేల 300 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతుందని అంచనా వేసిన యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే 5వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది.
కారు తీసి తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లను ఢీ కొట్టాడు. అనంతరం కారును దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో నడిపి గంగానదిలోకి పోనిచ్చాడు. ఈ ఘటనను చూసిన చుట్టుపక్కల వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
'అంతా నిజమే చెబుతాను.. అబద్ధం చెప్పను..' అంటూ సాక్షులతో భగవద్గీత మీద ప్రమాణం చేయించే సీన్స్ని చాలా సినిమాల్లో చూసాం. ఒకప్పుడు మత గ్రంథాలపై ప్రమాణాలు చేయించే సంప్రదాయం ఉన్నప్పటికీ.. ఇప్పటి చట్టం ప్రకారం భగవద్గీత మీద ప్రమాణం చేయించడం అనే కేవలం �
ఈ సందర్భంగా మాణిక్ సాహా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ గంగానది లాంటిది. గంగానదిలో మునిగితే పాపాలు పోయినట్లుగానే, ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరితే, వాళ్ల పాపాలు పోతాయి.
గడిచిన కొద్ది రోజులుగా పవిత్ర గంగా నదిలో పెద్ద సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోన్న విషయం తెలిసిందే.
గత కొద్ది రోజులుగా బీహార్ మరియు యూపీ రాష్ట్రాల్లో గంగా నదిలో పదుల సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.
నదుల్లో మృతదేహాలు లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అవి కొవిడ్ సోకి చనిపోయిన వారి మృతదేహాలన్న అనుమానం నదీ పరివాహక ప్రాంత ప్రజల్లో మరింత భయానికి కారణమైంది. నీటిలో మృతదేహాలు కొత్త అనుమానాలకు దారితీశాయి. నీటిలో మృతదేహాలతో వైరస్ సంక్
నిన్న బీహార్ లోని బక్సర్ జిల్లాలో గంగానది ఒడ్డున, నదిలోనూ 100 కరోనా మృతదేహాలు తెలియాడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేయగా.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో
కొంతమంది పోలీసులు చేస్తున్న పనులు అందరూ తలదించుకొనేలా చేస్తున్నారు. ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. తమ ఆగ్రహాన్ని వేరే వ్యక్తులపై చూపెడుతున్నారు. నిలబడిన ఓ వ్యక్తిపై నిర్లక్ష్యంగా కాలితో తన్నడంతో అతను కిందపడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడ�
దేశవ్యాప్తంగా వసంతపంచమి వేడుకలను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ఉదయాన్నే ప్రయాగ్రాజ్లోని గంగా, యమున సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, మంత్రి సి�