-
Home » gangotri
gangotri
‘కేవలం హిందువులకు మాత్రమే ఆ ఆలయాల్లోకి ప్రవేశం..’
Badrinath-Kedarnath Temple : ఉత్తర భారతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ ప్రతిపాదించి�
నా ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆయన ఫోటోనే కనిపిస్తుంది.. నా మనసులో ఆయనకు అంత స్థానం ఉంది..
బాలయ్య ఆహా అన్స్టాపబుల్ షో ఇప్పటివరకు మూడు ఎపిసోడ్స్ పూర్తవ్వగా తాజాగా నాలుగో ఎపిసోడ్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చాడు.
Haridwar : తల్లిని, గంగాజలాన్ని కావడిపై మోస్తూ హరిద్వార్లో కనిపించిన వ్యక్తి వీడియో వైరల్
హరిద్వార్లో ఏటా ఇదే సమయంలో 'కన్వర్ యాత్ర' ప్రారంభమౌతుంది. ఏటా అనేక రాష్ట్రాల నుంచి శివ భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. గంగాజలాన్ని కుండల్లో తీసుకుని తమ రాష్ట్రాలకు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఓ వైపు గంగాజలాన్ని, మరోవైపు తల్లిని మోసుక�
Chardham yatra 2023 : నేటి నుంచి తెరుచుకోనున్న చార్ధామ్ ఆలయాలు.. శివయ్య నామస్మరణలో మారుమోగిపోనున్న హిమగిరులు
అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనవి ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. వీటి సందర్శనే చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా ఈ యాత్ర చేయాలనుకుని తపన పడతారు భారతీయులు. భారతీయులే కాకుండా వి�
Chardham yatra 2023 : చార్ధామ్ యాత్రకు సర్వం సిద్ధం
Chardham yatra 2023 : చార్ధామ్ యాత్రకు సర్వం సిద్ధం
GANGA Pushkaralu : పరమ పవిత్ర గంగా పుష్కరాలు .. పుష్కర ప్రాశస్త్యం గురించి బ్రహ్మా మహేశ్వరులు చెప్పిన రహస్యం ఇదే
ఒక్కసారైనా గంగలో మునిగి పాప పరిహారం చేసుకోవాలంటారు పెద్దలు, గంగమ్మకు అంతటి విశిష్టత ఉంది.గంగా జలం పరమపవిత్రంగా భావిస్తారు భారతీయులు, అటువంటి గంగానది పుష్కరాలు సుముహూర్తం దగ్గరపడింది.మరికొన్ని ఘడియల్లోనే గంగమ్మ పుష్కరాలు ప్రారంభమవుతాయి.
Bharath : అల్లు అర్జున్ గంగోత్రి సినిమాని రీమేక్ చేద్దామనుకున్నా.. కానీ..
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భరత్ తెలుగు మీడియాతో మాట్లాడాడు. భరత్ మాట్లాడుతూ.. తమిళ సినిమాలతో బిజీగా ఉండి ఇన్నాళ్లు తెలుగు సినిమాలు చేయలేకపోయాను. డైరెక్టర్ వచ్చి ఈ కథ చెప్పాక...................
CharDham Yatra: ఛార్ధామ్ యాత్ర పూర్తి చేసిన 19 లక్షల మంది
కోవిడ్ కారణంగా రెండేళ్లుగా సాగని యాత్ర ఈ ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. గత నెల 3న ఛార్ధామ్ యాత్ర మొదలైంది. యాత్ర సందర్భంగా 91 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలను కలిపి ఛార్ధ
Char Dham Yatra: ఒక్క నెలలో 14 లక్షల మంది దర్శనం: చార్ ధామ్ యాత్రలో రికార్డు స్థాయిలో భక్తులు
కేవలం నెల రోజుల్లోనే 14 లక్షల మందికి పైగా భక్తులు ఈ యాత్రకు వచ్చినట్లు ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ అధికారులు వెల్లడించారు.
Chardham Yatra: ఛార్ధామ్ యాత్ర.. 48 మంది మృతి
ఈ నెల 3న ఛార్ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 48 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 46 మంది గుండెపోటుతోనే మరణించారు.