Home » gangotri
బాలయ్య ఆహా అన్స్టాపబుల్ షో ఇప్పటివరకు మూడు ఎపిసోడ్స్ పూర్తవ్వగా తాజాగా నాలుగో ఎపిసోడ్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చాడు.
హరిద్వార్లో ఏటా ఇదే సమయంలో 'కన్వర్ యాత్ర' ప్రారంభమౌతుంది. ఏటా అనేక రాష్ట్రాల నుంచి శివ భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. గంగాజలాన్ని కుండల్లో తీసుకుని తమ రాష్ట్రాలకు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఓ వైపు గంగాజలాన్ని, మరోవైపు తల్లిని మోసుక�
అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనవి ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. వీటి సందర్శనే చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా ఈ యాత్ర చేయాలనుకుని తపన పడతారు భారతీయులు. భారతీయులే కాకుండా వి�
Chardham yatra 2023 : చార్ధామ్ యాత్రకు సర్వం సిద్ధం
ఒక్కసారైనా గంగలో మునిగి పాప పరిహారం చేసుకోవాలంటారు పెద్దలు, గంగమ్మకు అంతటి విశిష్టత ఉంది.గంగా జలం పరమపవిత్రంగా భావిస్తారు భారతీయులు, అటువంటి గంగానది పుష్కరాలు సుముహూర్తం దగ్గరపడింది.మరికొన్ని ఘడియల్లోనే గంగమ్మ పుష్కరాలు ప్రారంభమవుతాయి.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భరత్ తెలుగు మీడియాతో మాట్లాడాడు. భరత్ మాట్లాడుతూ.. తమిళ సినిమాలతో బిజీగా ఉండి ఇన్నాళ్లు తెలుగు సినిమాలు చేయలేకపోయాను. డైరెక్టర్ వచ్చి ఈ కథ చెప్పాక...................
కోవిడ్ కారణంగా రెండేళ్లుగా సాగని యాత్ర ఈ ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. గత నెల 3న ఛార్ధామ్ యాత్ర మొదలైంది. యాత్ర సందర్భంగా 91 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలను కలిపి ఛార్ధ
కేవలం నెల రోజుల్లోనే 14 లక్షల మందికి పైగా భక్తులు ఈ యాత్రకు వచ్చినట్లు ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ నెల 3న ఛార్ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 48 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 46 మంది గుండెపోటుతోనే మరణించారు.
శీతాకాలం ప్రారంభం కావటంతో ఉత్తరాఖండ్లోని హిమాయాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాలను మూసివేశారు.