Home » Gangster Atiq Ahmed
ఒక్కప్పుడు గ్యాంగ్ స్టర్ కబ్జా చేసిన భూముల్లో కొత్తగా అందంగా గృహాలు వెలిసాయి. కబ్జా కోరల్లో చిక్కుకున్న భూముల్ని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం దాంట్లో ఇళ్లు నిర్మించి పేదలకు అందించింది. ఒకప్పుడు కబ్జా ప్రాంతంలో పేదల నవ్వులు విరబూస్తున్నా
ములాయం సింగ్ యాదవ్ తో మాఫియా- బాహుబలి అతీక్ అహ్మద్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలన చట్టం ఆధారంగా కొనసాగడం లేదు. గన్ చూపించి నడిపిస్తున్నారు. నేను ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్తున్నాను. అతిక్, అతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి సంకెళ్లు వేశారు. ఆ సమయంలో జైశ్రీరాం నినాదాలు కూడా చే�
గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ల హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారిని హత్యచేసేందుకు నిందితులు వాడిన ఫిస్టల్ టర్కీది. అయితే, ఈ ఫిస్టల్ భారత్ లో నిషేదముంది. దీనిని అక్రమ మార్గంలో భారత్ కు తీసుకొచ్చార�
గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతిక్ అహ్మద్ చివరి రోజుల్లో కొడుకును కాపాడుకోలేక నిస్సహాయుడిగా మిగిలాడు. నేరస్తుల అంతిమ గమ్యం పతనమే అని మరోసారి రుజువయింది.
అతీక్ అహ్మద్, అష్రఫ్లను హత్య కేసులో ముగ్గురు నిందితులది నేరపూరిత చరిత్రే. ముగ్గురిపై క్రిమినల్ రికార్డులు ఉన్నాయి. అయితే, వీరితో తమకు ఎలాంటి సంబంధం లేదని వారి కుటుంబ సభ్యులు చెప్పారు.
మాఫియాను మట్టిలో కలిపేస్తా..గ్యాంగ్ స్టర్స్ గుండెల్లో నిద్రపోతానంటున్నారు యూపీ సీఎం యోగీ.. వరుస ఎన్ కౌంటర్లతో మాఫియాకు నిద్రలేకుండా చేస్తున్న ఈ కాషాయ బాబా గోలీమార్ అంటూ హెచ్చరిస్తున్నారు. నేరస్థులు వెంటాడి వేటాడి తుదముట్టిస్తున్నరాు.
కోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా స్వాగతిస్తామని అతీక్ సోదరి ఆయేషా నూరీ అన్నారు. కేవలం ఆయన ప్రాణలమీదే తమకు ఆందోళనా ఉందని వెల్లడించారు. అతీక్ను తీసుకెళ్తున్న వాహణ శ్రేణిని ఆమె గుజరాత్ నుంచి అనుసరిస్తున్నారు. 45 మంది పోలీసు బృందంతో కాన్వాయ్ అతీ