Home » Garuda Seva
గరుడ సేవను వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల శిలా తోరణం వరకు క్యూ లైన్లు ఉన్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో దర్శనమిచ్చారు.
ఆగస్టు 13వతేదిన గరుడ పంచమి సందర్భంగా మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగనుండగా ఆగస్టు 22వ తేదిన శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా గరుడవాహనంపై స్వామి వారిని నాలుగు మాడవీధుల్లో ఊరేగించనున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రేపు (సెప్టెంబర్ 23,2020) తిరుమల వెళ్లనున్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి శ్రీవారికి గరుడసేవ జరగనుంది. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయంలోని క
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే శ్రీవారిని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మే 15వ తేదీ బ�