Home » gas leakage
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ సీడ్స్ లో మరోసారి విషవాయువు లీక్ అయ్యింది. ఈరోజు ఆదివారం కావటం... ఉద్యోగస్తులు ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కానీ అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు.
విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ కంపెనీ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలో 200 మంది అస్వస్ధతకు గురవ్వటం చాలా బాధాకరం అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. విశాఖలో విషవాయువు లీక్
విశాఖలోని హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. క్రూడ్ డిస్టిలరీ యూనిట్-2లో ఎల్పీజీ గ్యాస్ లీక్ అయింది. కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
మేమున్నాం..భయపడొద్దు..ఇక్కడే తింటాం..ఇక్కడే పడుకుంటాం..ఎవరికి ఎలాంటి భయం అవసరం లేదు. విషవాయువు ప్రభావిత గ్రామాల ప్రజలకు మంత్రులు భరోసా ఇస్తున్నారు. భరోసా ఇవ్వడమే కాదు..బాధిత గ్రామాల్లోనే మంత్రులు బస చేయడం గమనార్హం. మంత్రులు బోత్స సత్యానారాయణ,
కోనసీమకు ముప్పు తప్పింది. ఇక కోనసీమ వాసులు భయపడాల్సిన పని లేదు. ఇళ్లకు తిరిగి రావొచ్చు. యథావిథిగా పనులు చేసుకోవచ్చు. స్టవ్ లు వెలిగించుకుని వంటలు చేసుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పూడిలో గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చింది. ఓఎన్జీసీ నిపుణులు