Home » Gautam Gambhir
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై గౌతం గంభీర్ స్పందించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అరవింద్ కేజ్రవాల్ నేతృత్వంలోని ఆప్.. ఘోరంగా ఓడించింది. ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ తన బెస్ట్ ఇచ్చింది. కానీ, ప్రజలు దేశ రాజధాని విషయంలో కన్విన్స్ అవలేదని
నిర్భయ నిందితుల ఉరిశిక్ష వాయిదా పడటంపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తీవ్ర అసహనం..అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన గంభీర్.. ఈ రాక్షసులు జీవించే ప్రతిరోజూ.. న్యాయవ్యవస్థకు మాయని మచ్చలాంటిదన
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలంపిక్ పతక విజేత Saina Nehwal బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో సైనా తన సోదరి
దేశ రాజధానిని కాలుష్యం వీడడం లేదు. ప్రమాదకరస్థాయిలో వెదజల్లుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్వచ్చమైన గాలి పీల్చడానికి వీలు లేకుండా పోతోంది. దీని కారణంగా ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా..అంత
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కాలుష్యం అంశంపై సమావేశానికి గౌతం గంభీర్ రాలేదు. దీంతో గంభీర్ కనుబడుట లేదంటూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు కలకలం రేపాయి. అదే సమయంలో వీవీఎస్ లక్ష్మణ్తో పాటు గౌతీ జిలేబీ తింటున్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది. దీ�
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోసారి నోరుజారి నెటిజన్ల చేతికి అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవల తన అధికారిక ట్విట్టర్ ద్వారా 2011వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోని ఓ ఘటన గురించి కామెంట్ చేశాడు. శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుండగా నేను 97పరుగుల వ్యక్త�
భారత జట్టు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్ల మన్ననలు పొందుతోంది. అంతా గంభీర్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ దేశం గురించి చేసే వ్యాఖ్యలు వరకూ ఓకే ఎక్కువే కానీ, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని టార్గెట్ చేస్తే మాత్రం తిప్పలు తప్పడం లేదు. ధోనీ రిటైర్ అయితేనే బాగుంటుందని 2023వరల్డ్ కప్ సమయానికి భారత జట్టుకు కె�
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓటు వేశారు.ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం గంభీర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా గంభీర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ నుంచి తూర్పు
పాంప్లెట్ల పంపకం వ్యవహారం ఢిల్లీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆప్-బీజేపీ నేతల మాటల యుద్ధం చోటుచేసుకున్నాయి. తన ప్రత్యర్థి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషిపై అసభ్య పదజాలంతో కూడిన కరపత్రాలు ప్రచురించి ముద్రించారంటూ గంభీర్�