Home » Gautam Gambhir
బీజేపీ తరుపున తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న క్రికెటర్ గౌతమ్ గంభీర్పై తూర్పు ఢిల్లీ ఆప్ అభ్యర్థి అతిషి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన మీద అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలతో పాంప్లీట్లు తయారు చేయించి వాటిని ప్రచారం చేస్తాన్నారంటూ కన్నీర
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది చేసిన కామెంట్లకు గౌతం గంభీర్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు. ‘షాహిద్ అఫ్రీది నువ్వొక వింతమనిషి. ఏమైనా పర్లేదు. భారత్ మెడికల్ టూరిజం కోసం ఇప్పటికీ వీసాలను అనుమతిస్తుంది. నువ్వు వచ్చావంటే నిన్ను నేనే దగ్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది.. భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్పై చురకలు అంటించాడు. గంభీర్కు వ్యక్తిత్వమే లేదని, అతనేదో జేమ్స్ బాండ్.. డాన్ బ్రాడ్మన్లను దాటేసినట్లుగా ఫీలవుతున్నాడని వ్యాఖ్యానించాడు. తన ఆటో బయోగ్రఫీని ‘గేమ్ ఛ
గౌతం గంభీర్పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈస్ట్ ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న గంభీర్పై ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు గుప్పించింది. రెండు ప్రదేశాల్లో నుంచి అతనికి ఓటు హక్కు ఉందన్న విషయంలో ఆప్ అతనిపై టిస్ హజారీ కోర్టులో కేసు నమోదైంది.&nb
2019 లోక్ సభ ఎన్నికల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సెలబ్రిటీలదే హవా మొత్తం. సిట్టింగ్ ఎంపీలను మార్చేసి ఆ స్థానంలో రాజకీయ ఓనమాలు తెలియని సెలబ్రిటీలను కూర్చే పెట్టడానికే పెద్ద పీట వేస్తున్నాయి జాతీయ పార్టీలు. ఢిల్లీ లోక్సభ స్థానాల్లో ఒక చోట నుంచ
టీమిండియా మాజీ క్రికెటర్.. గౌతం గంభీర్ పాకిస్తాన్తో క్రికెట్ విషయంలో వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా పాకిస్తాన్తో పూర్తిగా క్రీడా సంబంధాలు తెంచుకోవాలనుకుంటే.. వరల్డ్ కప్ టోర్నీ ఓడిపోవడానికి కూడా సిద్దంగా ఉండాల�
టీమిండియా మాజీ కెప్టెన్ గౌతం గంభీర్.. ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చెత్రిలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న 8మంది క్రీడాకారులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ విష�
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. ఏప్రిల్-మేలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి ఢిల్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం మీనాక్షీ లేఖి ఎంపీగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఢి�
అంతర్జాతీయ క్రికెట్ మండలి వరుసగా టీమిండియా ఆటగాళ్లను అభినందించే పనిగా పెట్టుకుంది. ఇప్పటికే కొద్ది రోజుల వ్యవధిలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మోసిసన ఐసీసీ.. గౌతం గంభీర్ ప్రస్తానాన్ని గుర్తు చేస్తూ మరోసారి ట్వీట్ చేసిం�
క్రీడా ప్రపంచంలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలతో గౌరవించింది.