Home » GAUTHAM GAMBHIR
వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్లో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడనున్నాడు అన్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభం నుంచి చెన్నై దూకుడుగానే కనిపించింది. గత సీజన్ వైఫల్యాన్ని అధిగమించాలని ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో జట్టు పట్టుదలగా కనిపించింది.
తమ నియోజక వర్గంలోని సమస్యను పరిష్కరించటంలో ఎంపీ అలసత్వం వహించాడని అలిగిన ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ, గౌతమ్ గంభీర్ కనపడటం లేదని ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఆదివారం ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంల
ఈ సారి ఐపీఎల్ మ్యాచ్లను జమ్మూ కశ్మీర్లో నిర్వహించే అవకాశాలున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు.