GAZIYABAD

    ఢిల్లీలో భూకంపం

    April 12, 2020 / 12:37 PM IST

    న్యూఢిల్లీ-NCR(నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో ఆదివారం(ఏప్రిల్-12,2020)సాయంత్రం 5:45గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీ,నోయిడా,ఘజియాబాద్ లో 3-4సెకండ్ల పాటు భూకంపం వచ్చింది. తూర్పు ఢిల్లీలో…ఎపిసెంటర్(భూకంప కేంద్రం) గుర్తించబడింది. రిక్టర్ స్క

    రెండు నెలలుగా ఇంట్లోనే పార్క్ చేసిన కారుకు 15ఫైన్ లు

    October 2, 2019 / 04:57 AM IST

    సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన మోటరు వాహన చట్టంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. భారీగా ఫైన్ లు విధిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొన్ని చిత్రవిచిత్ర సంఘటనలు

10TV Telugu News