Home » GDP
ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు 2024లో నెమ్మదించి 2.9 శాతానికి పరిమితం కావొచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది.
ఒకరోజు ముందు ప్రభుత్వం అధికారిక జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. NSO విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2023-34 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.
డీమానిటైజేషన్ ఒక అట్టర్ ప్లాప్ షో. డీమానిటైజేషన్ ఫెయిల్యూర్ ప్రోగ్రాం అని పార్లమెంటులో కేంద్రమే చెప్పింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానం వల్ల డీ-మానిటైజేషన్ నిజాలు బయటపడ్డాయి. 2022 మార్చి నాటికి నకిలీ 500 నోట్లు 1లక్ష 89వేలు పైన�
ఇది చాలా పెద్ద సమస్య. ఉన్నత మధ్యతరగతి వారు మహమ్మారి సమయంలో పని చేయగలిగినందున వారు కొంత లాభపడ్డారు. అయితే నట్టేట మునిగింది పేదలే. పేదలు కర్మాగారాల్లో ఎక్కువగా పని చేస్తారు. రోజూ కూలీలు. కర్మాగారాలు మూసేయడం, పనులు ఆపివేయడం వల్ల వారు ఉపాధి పూర్త
వారి అంచనాలను అటు ఇటుగా నిజం చేస్తూ.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం గమనార్హం. కాగా, కొవిడ్ మహమ్మారి అనంతరం 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అత్యధికంగా 20.1 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
దేశంలో ద్రవ్యలోటు కూడా బాగా పెరిగింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికిగాను, జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతంగా నమోదైంది. ఇది ‘కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ’ వేసిన అంచనాల కంటే తక్కువ.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశ ఎకానమీ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. పెట్టుబడులు పెరగడం, ప్రైవేటు రంగంలో వినియోగం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకొంది. తాజాగా విడుదలైన
దేశంలో గ్యాస్,డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడీపీ పెరుగుతోందని ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుంటారని,జీడీపీ వృద్ధి బాటలో
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు.
2020-21 ఆర్థిక సంవత్సరాన్ని--"నాలుగు దశాబ్దాలలో ఆర్థిక వ్యవస్థ యొక్క చీకటి సంవత్సరం"గా అభివర్ణించారు మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, కాంగ్రెస్ ఎంపీ పీ చిదంబరం.