Home » General Assembly Of The United Nations
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కశ్మీర్, మైనారిటీ హక్కులపై పాకిస్థాన్ వంచనను భారత్ తప్పుబట్టింది. జమ్మూకశ్మీర్లో పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతాలను ఖాళీ చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలని భారత్ కోరింది....
పాకిస్తాన్ మళ్లీ కశ్మీర్ రాగాన్ని ఆలపించింది. కశ్మీర్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ సింపథీ కోసం పాకులాడింది.