Home » General Hospital
తెలంగాణలో 95 శాతం మంది కరోనా బాధితులకు ఎలాంటి సమస్య ఉండదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. తీవ్రమైన వైరస్ లక్షణాలున్న మిగతా ఐదు శాతం మందిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 99 శాతం మంది బాధితులకు వెంట�
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
జంటనగరాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాంధీ ఆసుపత్రి ఒకటి. ఎక్కడి నుంచో ఇక్కడకు వైద్యం కోసం వస్తుంటారు. ఎన్నో కష్టమైన కేసులను ఇక్కడి వైద్యులు పరిష్కరించారు. నిత్యం ఈ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ సీన్ మరోలా ఉంద�