Home » Germany
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణ నౌకల్లో ఒకటిగా నిర్మాణమవుతున్న ‘గ్లోబల్ డ్రీమ్’ త్వరలో ముక్కలవుతుందా? ప్రయాణం మొదలుపెట్టకుండానే ఈ నౌక తుక్కు రూపంలోకి మారిపోతుందా? ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే నిజమేననిపిస్తోంది. ఈ నౌక నిర్మాణానికి ఇంకా చాల�
అలెక్సా డివైజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఈ పేరును ఒక చిన్నారికి పెట్టారు పేరెంట్స్. దీంతో ఆ చిన్నారిని తోటి పిల్లలు ఏడిపిస్తున్నారు. ‘హే అలెక్సా’ అంటూ రకరకాల కామెంట్స్తో వేధిస్తున్నారు.
భారత్ సహా అనేక దేశాల్లో గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో అన్ని దేశాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. అయితే యుక్రెయిన్పై యుద్ధం చేస్తూ ఇంధన ధరలు పెరగడానికి కారణమైన రష్యా మాత్రం పెద్ద ఎత్తున గ్యాస్ను తగలబెడుతోంది. దీనిపై ప్రపంచ ద�
నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ధరించిన ఓ వాచ్ను అమెరికాలో వేలం వేశారు. ఆ వాచ్ సుమారు పది లక్షల డాలర్లు అంటే 8.7 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలిపారు.
ఒళ్ళు గగుర్పొడిచే ఘటన ఒకటి గాల్లో ఎగురతున్న విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ఫ్లైట్ అటెండెంట్ భోజనం చేస్తుండగా అందులో పాము తల కనిపించింది.
ఎప్పుడూ మంచుతో కప్పి ఉండే ఈ ఖండంపై... ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయి ? మంచుఖండంపై పట్టు కోసం ప్రపంచ దేశాలు ఎందుకంత పోటీ పడుతున్నాయి?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు వన్ ప్లస్, ఒప్పో ఫోన్లపై అమ్మకాలు జరపకూడదని జర్మనీలో నిషేదాలు విధించారు. నోకియా కంపెనీ పేటెంట్ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన మాన్హీమ్ రీజినల్ కోర్టు ఒప్పో, వన్ప్లస్పై జర్మనీలో న
సదస్సులో మోదీ దగ్గరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధానిని ఆత్మీయంగా పలకరించారు. సదస్సు ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మోదీని, బైడెన్ కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో దేశాధినేతలంతా పలకరించుకుంటూ ఫొటోలు దిగుతున్నారు.
కోవిడ్ తర్వాత మోదీ పాల్గొనబోతున్న అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే. జర్మనీలో రెండు రోజులు సదస్సుకు హాజరైన తర్వాత 28న ప్రధాని యూఏఈ వెళ్తారు. అక్కడ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయేద్ మృతికి సంతాపం ప్రకటించి, నివాళులు అర్పిస్�
ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పాటు జర్మనీ, యూఏఈల్లో పర్యటించనున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు ప్రధాని జీ7 సదస్సుకు హాజరు కానున్నారు.