Home » GETS
భారతీయ అతి పెద్ద కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి హత్య చేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే తాము ముకేశ్ అంబానీని హత్య చేస్తామని ఆగంతకులు బెదిరించడం సర్వసాధారణంగా మారింది....
Man orders apples gets an iphone instead : కొన్ని రోజుల క్రితం చైనాకు చెందిన ఓ మహిళ ఆపిల్ ఫోన్ ఆర్డరిస్తే ఆపిల్ జ్యూస్ వచ్చిన వార్త వినే ఉంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఓ వ్యక్తి ఆపిల్ పండ్లు ఆర్డరిస్తే అతని పుణ్యం పుచ్చిందేమో గానీ ఏకంగా ‘ఆపిల్ SE (iphone SE) వచ్చిం
Rs 80 crore electricity bill : అతని వయస్సు 80 ఏళ్లు..తనకు వచ్చిన కరెంటు బిల్లు చూసి షాక్ తిన్నాడు. వంద కాదు..రెండు వందలు..వేయి రూపాయలు కాదు.. ఏకంగా రూ. 80 కోట్ల రూపాయల బిల్లు చూసి గుండెపోటు వచ్చినంత పనైంది. కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మహార
Wedding Gift : ఏదైనా శుభకార్యానికి పిలిస్తే..గిఫ్ట్ లు తీసుకెళ్లడం కామన్. ఈ బహుమతుల విషయంలో..తోచిన విధంగా ఇస్తుంటారు. కొందరు క్యాష్ ఇస్తే..మరికొంతమంది దుస్తులు, వస్తువులు, ఇతరత్రా వాటిని ఇస్తారు. కానీ..ఓ స్నేహితుడి వివాహానికి హాజరైన తోటి ఫ్రెండ్స్ వినూ
దక్షిణాఫ్రికాలోని ఆన్ వాన్ డైక్ చిరుతల కేంద్రం నుంచి మైసూర్లోని శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్కు మూడు చిరుతలు చేరుకున్నాయి. వీటిలో ఒకటి మగది కాగా మరో రెండు ఆడ చిరుతలు. 14 నుంచి 16 నెలల వయస్సున్న ఈ మూడు చిరుత పులులు సోమవార
మన ముందు ఎవరైనా బిచ్చం వేయండి అని అడుగుతూ..ప్రాథేయపడుతుంటే..ఏం చేస్తాం..చిల్లర ఉంటే వేస్తాం. లేకపోతే..చిల్లర లేదు అనే సమాధానం ఇస్తాం. కానీ చూసీ చూడనట్లుగా పట్టించుకోం. అది చిన్న పిల్లయితే. తోచిన విధంగా సహాయం చేస్తాం. కానీ బాలీవుడ్ లో ఓ వెలుగు వెల
మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంవత్సర ప్యాకేజీ ఎంతో తెలుసా ? గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో సుమారు రూ. 305 కోట్లకు చేరింది. జూన్ 30 నాటికి ఆయన 42.9 మిలియన్ల డాలర్ల జీతాన్ని ఆర్జించారు. 2019 ఆర్థిక సంవత్సరంలో 66 శాతం పెరిగింది. ఈయన వంతు కేటాయించే షేర్లు క�
ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED) విచారిస్తున్న INX మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఇవాళ(ఆగస్టు-23,2019) సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని అరెస్టు చేయకుండా ఉండేందుకు ఆ ఆదేశాలు ఇచ్చి�
డైమండ్ పార్కుకు వెళ్తే నిజంగానే డైమండ్ దొరికితే ఎలా ఉంటుందో తెలుసా. వినడానికి బాగున్నా ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అమెరికాలోని డైమండ్స్ స్టేట్ పార్కులో ఓ సందర్శకురాలికి వజ్రం దొరికింది. మిరండా హొల్లింగ్ హెడ్ (27)తన కుటుంబంతో కలి�
అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే అమెరికా యుద్ధ హెలికాప్టర్ అపాచీ ఇప్పుడు భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది.మొదటి ఏహెచ్-64E(I) హెలికాప్టర్ ను శుక్రవారం అమెరికా కంపెనీ ఇండియాకు అప్పగించినట్లు ఎయిర్ ఫోర్స్ శనివారం(మే-11,2019) ట్వీటర్ ద�