-
Home » gg
gg
రిజర్వ్డ్ స్థానాల్లో సిట్టింగ్లు, నేతల్లో టెన్షన్ ఎందుకు? ఏపీలో డీలిటిటేషన్తో జరగబోయేది ఏంటి..?
నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. కొత్తగా 88 నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంతో.. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయ్.
సిద్ధిపేట కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? డీసీసీ అధ్యక్షురాలి తీరుపై అసంతృప్తి ఎందుకు?
ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి.. ఆమె తీరే కారణం అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాలలో ఎన్నికలు జరగా.. ఒక్క హుస్నాబాద్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది.
ఏపీ రాజధాని రగడ.. చట్టబద్ధతతో ప్రయోజనం ఎంత? ఇక రాజధాని చర్చకు ఫుల్స్టాప్ పడినట్లేనా?
జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రకటన రావడం.. ఆ తర్వాత అమరావతి రైతులు ఆందోళన చేయడం.. ఇలా రాజధాని వినిపించిన విమర్శలు.. జరిగిన, జరుగుతున్న మాటల యుద్ధాలు.. తెరపైకి వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.
కవిత కొత్త పార్టీ.. ఎవరెవరు చేరబోతున్నారు? ఏ పార్టీపై ప్రభావం ఉండబోతోంది?
కవిత ప్రకటించబోయే రాజకీయ పార్టీలోకి.. ఏయే పార్టీ నుంచి ఎవరెవరు వెళ్తారనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తోంది.
మహిళా రిజర్వేషన్లు.. భార్య, కూతుళ్లు, కోడళ్లను బరిలో దించేందుకు రెడీ అవుతున్న లీడర్లు ఎవరు?
మహిళలకు 33 పర్సెంట్ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కానుండటంతో చాలామంది నేతలు..తమ వారసులైన మహిళామణులను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు.. రిస్క్లో పడేదెవరు? చంద్రబాబు, జగన్ నియోజకవర్గాల్లో ఏం జరగనుంది?
కుప్పం నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 30 వేల మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళా ఓటర్లు లక్షా 17వేల మంది. పులివెందులలో కూడా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పులివెందులలో 2 లక్షల 34 వేల మంది ఓటర్లు ఉంటే.. అందులో లక్షా 19వేల మంది మహ�
మహబూబ్నగర్ ఎమ్మెల్యే వర్సెస్ డీసీసీ ప్రెసిడెంట్.. ఉప్పు, నిప్పులా యెన్నం శ్రీనివాస్, సంజీవ్ ముదిరాజ్.. ఎందుకు
Yennam Vs Sanjeev: పాలమూరు జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్లో రెండు గ్రూపులు ఉత్తరం-దక్షిణంలా మారాయి. మహబూబ్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ల మధ్య పోరు ఉప్పు-నిప్పులా మారిందట. ఒకరి మ
అటు జీవన్ రెడ్డి.. ఇటు కవిత.. రివేంజ్ గేమ్లో పైచేయి ఎవరిది?
పొలిటికల్ ఈక్వేషన్స్ మారిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు రాజకీయ ప్రత్యర్థులు అవడమే కాదు..రెండు ప్రధాన పార్టీల గెలుపోటములను డిసైడ్ చేసేందుకు దేనికైనా రెడీ అంటున్నారు.
రాజధానికి రాజముద్ర..! రూట్ క్లియర్ అయినట్లేనా? అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వెనుక వ్యూహం ఇదేనా?
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొత్త రాజధానిని ఎంచుకోవాలి. 2014 జూన్ 2ను అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ, రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు.
ఏపీలో స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ఫైట్.. ఈ పోటీ ఎందుకోసం? ఎవరిది పైచేయి?
వైసీపీ ఎప్పుడూ క్రెడిట్ విషయంలో పోటీ పడుతోందన్న విమర్శలు చేస్తున్నారు. అనంతపురంలో కియా మోటార్స్, గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తమదే అని వైసీపీ నేతలు చెప్పుకోవడాన్ని కూటమి లీడర్లు, ప్రత్యేకంగా టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.