Home » gg
వేదిక ఏదైనా..మీటింగ్ మరేదైనా..వైసీపీని మరింతగా కార్నర్ చేసేలా స్పీకర్ మాట్లాడుతున్న తీరు న్యూస్ హెడ్లైన్గా మారుతోంది.
పంచాయతీ ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చిన చోట పార్టీ నేతల తప్పిదాలపై సీఎం రేవంత్ బాధ్యులపై సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి మిస్టేక్ జరిగినా తమపై ఎఫెక్ట్ పడుతుందని మంత్రులు ఆందోళన చెందుతున్నారట.
పాదయాత్రలకు తెలుగు స్టేట్స్ పెట్టింది పేరు. పాదయాత్రలు చేసి ఎంతో మంది అధికారంలోకి వచ్చారు. 2003లో అప్పటి ఉమ్మడి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో వైఎస్సార్ భారీ పాదయాత్ర చేసి..2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు.
సరిగ్గా మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న వేళ.. మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతున్నాయ్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం కాకుండా..
ఒకప్పుడు హవా చెలాయించిన వైసీపీ.. ఇప్పుడు అదే చోట కళావిహీనంగా మారింది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. పార్టీలో ఎలాంటి జోష్ నింపుతుంది..
ఎక్కడో పుట్టిన వివాదం.. రకరకాల మలుపులు తిరిగి.. బొగ్గు గనుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం భట్టి చుట్టూ ఆరోపణలు వినిపించగా.. సీఎం రేవంత్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు.
ఇక భవిష్యత్లో ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండని విజయసాయి మాటల వెనక.. రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా పెను మార్పు రాబోతోందా.. లేదా కీలక నేతలపై కేంద్ర సంస్థలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది.
నాలుగు కేసుల్లో నిందితుడిగా చల్లా బాబు కడప సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కొంతకాలం అజ్ఞాతంలో ఉండాల్సిన పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారట.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి..హస్తం పార్టీలో అంత కంఫర్ట్ గా లేరన్న టాక్ నడుస్తోంది. గూడెం రాకను కాట శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇక గూడెంకు, నీలం మధుకు బీఆర్ఎస్ లోనే పడేది కాదు.
గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసి ఓ రేంజ్లో హవా నడిపించిన ఆయన..18నెలలుగా తనకు ఇష్టమైన పదవి దక్కకపోవడంతో అన్ హ్యాపీగా ఉన్నారట.