-
Home » gg
gg
డీలిమిటేషన్కు బ్రేక్.. సీట్ల విభజన ఆగిపోవడం దక్షిణాదికి ప్లస్సా, మైనస్సా?
వ్యూహంతోనే మోదీ దూకుడును అడ్డుకున్నామని..ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నామని అంటోంది కాంగ్రెస్. ప్రస్తుత ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే, తెలంగాణ గొంతు పార్లమెంట్లో నొక్కేయబడుతుందని..అందుకే తాము పోరాడి మరీ బీజేపీ వెనకడుగు వేసేలా చేశామన�
వంగవీటి రాధాకి రాజకీయ మహర్దశ..! చంద్రబాబుతో భేటీ అందుకేనా? హామీ వచ్చేసిందా?
2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధా..అప్పటివరకు ఎలాంటి గుర్తింపు పొందలేకపోయారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ..ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు.
జోరు పెంచండి, ఇచ్చి పడేయండి..! జనసేన అధికార ప్రతినిధులకు పవన్ బూస్టప్.. ఎందుకిలా?
ఇటీవలే పార్టీ కార్యవర్గ సమావేశంలో పవన్ కల్యాణ్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తాను ఒక్కడినే మాట్లాడాలా? మీరంతా ఉండి ఎందుకు అని ప్రశ్నించడంతో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే యాక్టివ్ అయ్యారు.
నో రెస్పాన్స్, నో కౌంటర్.. సీఎంను అపోజిషన్ టార్గెట్ చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు పట్టట్లేదా? ఎందుకీ మౌనం?
కొందరు అమాత్యుల తీరుపై విసుగొచ్చి ఒకరిద్దరు ఎమ్మెల్యే బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అసెంబ్లీ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఖమ్మం జిల్లా మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలుగా తాము లేకపోతే..మీకు ఆ సీట్లు, గౌర
హైబ్రిడ్ మోడల్ వర్కౌట్ అయ్యేనా? డీలిమిటేషన్పై రేవంత్ సరికొత్త లాజిక్స్తో చర్చ..
నియోజవర్గాల పునర్విభజనపై 1976లో 42వ సవరణ చేసిన ఇందిరా గాంధీ..అప్పటి వరకు జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదని 1971 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను 2001 వరకు ఫ్రీజ్ చేసింది.
ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే, మంత్రి కూడా.. అప్పుడే పొలిటికల్ ఫ్యూచర్పై బెంగ.. ఎందుకు?
ఓ వైపు రాయచోటి జిల్లా కేంద్రం మారడంతో..లోకల్గా టీడీపీపై ప్రజల్లో కాస్త అసంతృప్తి వ్యక్తం అవుతుందట. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకునేందుకు వైసీపీ చేయని ప్రయత్నాలు లేవంటున్నారు. అయితే జిల్లా కేంద్రం మార్పు అప్పుడు మండిపల్లి కంటతడి
ఏపీ కోటా రాజ్యసభ సీట్ల రేసులో ట్విస్టులు..! ఆశావహుల లిస్ట్లో తెరపైకి ఊహించని పేర్లు..!
జనసేనలో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు జోరుగా వినిపిస్తున్నా ఆశ్చర్యకరంగా ఒక ప్రముఖ తెలుగు నిర్మాత పేరు కూడా ముందుకు వస్తోంది.
అప్పుడు గూడెం మహిపాల్రెడ్డి, ఇప్పుడు పోచారం..! ఫిరాయింపు ఎమ్మెల్యేల అసంతృప్తి రాగాలు ఎందుకు?
వాస్తవానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు..మొదట్లో అప్పటికే ఉన్న కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా అన్నింటికీ ఓర్చుకొని పార్టీలో కంటిన్యూ అయ్యారు.
ఈసారి ఉత్తరాంధ్రలో మహానాడు..! టీడీపీ పొలిటికల్ స్కెచ్ అదేనా..!
2023లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరిగింది. సూపర్ సిక్స్ పథకాలపై ఆనాడే ప్రస్తావించారు. దాంతో గోదావరి జిల్లాల్లో రాజకీయం గేర్ మార్చింది. అలా వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేసి కూటమి కట్టి మరీ టీడీపీ గోదావరి తీరంలో రాజకీయాన్ని తమవైపు తిప్పు
ముందు పురపోరు.. తర్వాతే పల్లెపోరు..? స్థానిక ఎన్నికలపై కూటమి సర్కార్ మాస్టర్ ప్లాన్..!
మార్చిలోనే మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్ల పదవీ కాలం పూర్తి అయిపోయింది. ఏప్రిల్ 2నే గ్రామ పంచాయతీల పదవీ కాలం కంప్లీట్ అయింది. జూన్లో జిల్లా మండల పరిషత్తుల పదవీకాలం కూడా ముగియనుంది.