Home » Ghaziabad
జిమ్లో మరో యువకుడు మరణించిన ఘటన తాజాగా ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది. యూపీలోని ఘజియాబాద్లో ఓ సిద్ధార్థ్ అనే యువకుడు వ్యాయామశాలలో ట్రెడ్మిల్పై నడుస్తూ గుండెపోటుకు గురయ్యాడు. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది
ప్రిన్సిపాల్ తమకు లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాలికలు సీఎం యోగి ఆదిత్యానాథ్ కు తమ రక్తంతో లేఖ రాశారు.
అటు కుక్కలు, ఇటు ఎద్దులు.. దాడులకు తెగబడుతుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు మీదకు రావాలంటేనే వణికిపోతున్నారు. Dogs Bulls Attack
గడచిన నాలుగురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో హిండన్ నదీ నీటి మట్టం గణనీయంగా పెరిగింది. హిండన్ నదిలో నుంచి వరదనీరు ఘజియాబాద్ లో కర్హేరా గ్రామాన్ని ముంచెత్తింది. వరదల్లో చిక్కుకున్న 50 మందిని అధికారులు రక్షించారు....
ఇటీవల కాలంలో ప్రేమ జంటలు పబ్లిక్లో బరి తెగిస్తున్నారు. బైక్ ల మీద వేగంగా వెళ్లడమే కాకుండా రొమాన్స్ చేస్తున్నారు. ఢిల్లీలో వరుసగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండటంతో పబ్లిక్ మండి పడుతున్నారు.
పర్వేజ్ను బాలిక తండ్రి గుర్తించాడు, ఆ వెంటనే అతడి మేనల్లుడితో కలిసి ఇనుప రాడ్లతో కొట్టారు. ఇక హత్య అనంతరం.. పర్వేజ్ తమ ఇంట్లోకి చొరబడ్డ దొంగ అని మొదట పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అయితే విచారణలో అసలు విషయం తెలిసిందని వివేక్ చంద్ర యాదవ్
ఢిల్లీ ఏదో రకంగా వార్తల్లో ఉంటోంది. ఇటు మెట్రోలో యువతీ యువకులు వైరల్ వీడియోలతో హంగామా చేస్తుంటే .. మరోవైపు బైక్ మీద ఓ జంట ముద్దు పెట్టుకుంటూ అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన వైరల్ అవుతోంది.
Birthday Celebrations : పుట్టిన రోజును బంధువులు, ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం కామన్. కానీ, ఎక్కడ పడితే అక్కడ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటామంటే పోలీసులు ఊరుకుంటారా ఏంటి?
ఘజియాబాద్, మసూరి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం పెళ్లి వేడుక నిర్వహించింది. దీని కోసం గోవింద్ పురిలో ఉన్న గ్రాండ్ ఐరిస్ హోటల్ బుక్ చేసుకుంది వరుడి తరఫు కుటుంబం. శనివారం సాయంత్రం అక్కడి హోటల్లో మెహిందీ వేడుక నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. కోటి రూపాయల కోసం ఓ విద్యార్థిని వ్యక్తి హత్య చేశాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న పీహెచ్ డీ విద్యార్థిని యజమాని చంపి మూడు ముక్కులుగా చేసి కాలువలో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.