Home » Ghaziabad
స్కూలుకు వెళ్లడం ఇష్టం లేని విద్యార్థి అది తప్పించుకునేందుకు జైలుకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం నేరం చేయాలని భావించాడు. ఏకంగా స్నేహితుడినే గొంతు కోసం చంపేశాడు.
యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
‘‘రోజువారి తనిఖీల్లో భాగంగా ఆదివారం రాత్రి టీలా మోడ్ పోలీసులు చెకింగ్ చేపట్టారు. ఒక మహిళ నల్లటి ట్రాలీ బ్యాగ్ను తీసుకెళ్తుండడాన్ని గమనించి పరిశీలించగా అందులో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది’’ అని సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మునిరాజ్ �
దేశంలో రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ఒక ఐదేళ్ల చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించటం ఆందోళన కలిగిస్తోంది.
దీని ద్వారానే తాము ఆదాయం పొందుతామని, దుకాణాలు బంద్ చేయాలని చెప్పడంతో నష్టాలను చవి చూస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల విలువైన మాంసం ఉత్పత్తులున్నాయన్నారు. దీనిపై...
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. భర్తకు తెలియకుండా భార్య తన ప్రియుడికి నగ్నంగా వీడియో కాల్స్ చేస్తోంది.
క్షణాల వ్యవధిలో కలిసి పుట్టిన అన్నదమ్ములు.. అంతే సమయంలో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు విడిచారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ సిటిలో ఈ సంఘటన జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దొంగతనం చేసిన తర్వాత..వృద్ధ దంపతులకు కాళ్లు మొక్కి..మరలా ఇచ్చేస్తాం అంటూ వెళ్లిపోయారు దొంగలు.
Rs 1 Crore Extortion : కోటి రూపాయలు ఇవ్వు..లేకపోతే…కొడుకును, కూతురిని చంపేస్తా…అంటూ తండ్రికి బెదిరింపు మేసేజ్ వచ్చింది. దీంతో అతను కంగారుపడిపోయాడు. అసలు విషయం తెలుసుకున్న అతను ఖంగుతిన్నాడు. డిమాండ్ చేసింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాదు..సొంత కూత�
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో 8 ఏళ్ల బాలిక పోలీసులను ఉరుకులు పరుగులెత్తించింది. టీవీ లో వచ్చే క్రైం సీరియల్స్ చూసి ప్రాంక్ కాల్ చేసింది.