Home » Ghaziabad
తనను అరెస్ట్ చేయరని గ్యారంటీ ఇస్తే 24 గంటల్లోగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్దమేనని ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలిపారు.
ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో దాడులు చేసే వాళ్లు హిందుత్వ వ్యతిరేకులని అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ కు మధ్య వివాదం ముదురుతూనే ఉంది. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ట్విట్టర్ పై తొలి కేసు నమోదైంది.
Single person Black, White,Yellow Fungus : కరోనా నుంచి కోలుకున్నాం..ప్రాణాలతో బైటపడ్డాం..హమ్మయ్య అనే ఆనందం పట్టుమని పది రోజులు కూడా గడకకుండానే పలు రకాల ఫంగస్ లో దాడి చేస్తున్నాయి బాదితుల మీద. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ లు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. ఏదో ఒక ఫ�
దేశంలో బ్లాక్, వైట్ ఫంగస్లు క్రమంగా విస్తరిస్తున్న వేళ ఉత్తర్ప్రదేశ్లోని ఘాజియాబాద్ లో తొలిసారిగా "ఎల్లో ఫంగస్" కేసు నమోదైంది.
కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ దేశంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆసుపత్రుల్లో సరిపడ ఆక్సిజన్ సరఫరా లేక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రాణవాయువు అందక ప్రతిరోజూ పదుల సంఖ�
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని ఓ దేవాయలంలో నీళ్లు తాగిన ఓ బాలుడిని దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే. దేవాలయంలోకి వచ్చి నీళ్లు తాగాడని ఆ బాలుడికి ఇప్పుడు రూ. 10 లక్షల విరాళాలు పోగయ్యాయి. స్వచ్ఛంద సంస్థ కెటో బాధిత బాలుని కోసం ఆన్లైన్ లో నిధులు సే�
Ghaziabad two yong girls for doing stunt on Bullet bike : ఓ బుల్లెట్ బైక్ మీద ఇద్దరు అమ్మాయిలు విన్యాసాలు చేశారు. ఒకమ్మాయి బుల్లెట్ బైక్ నడుపుతుంటే..మరో అమ్మాయి బైక్ నడిపే అమ్మాయి బుజాలపై కూర్చుంది. బైక్ నడిపే అమ్మాయి భుజాలపై కూర్చున్న అమ్మాయిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ గాల్
ఇండియా.. పొల్యూషన్ కి కేరాఫ్ గా మారుతోందా? దేశంలో కాలుష్య నగరాల సంఖ్య పెరుగుతోందా? ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పు పొంచి ఉందా?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని భోజ్పూర్ ఏరియాలో దారుణం జరిగింది. పెళ్లి వేడుకలో ఓ యువకుడు నీచానికి పాల్పడ్డాడు. అతిథులు తినాల్సిన రోటీలపై ఉమ్మివేశాడు. పెళ్లి వేడుకలో రోటీలు తయారు చేసేందుకు వచ్చిన అతడు, తాను తయారు చేసిన ప్రతి