Home » Ghaziabad
ఉత్తరప్రదేశ్లో ఆడపుట్టుకలకే కాదు మూగ జీవాలకు కూడా రక్షణ లేకుండా పోయింది అనటానికి ఓ దారుణ ఘటన నిదర్శనంగా కనిపిస్తోంది. ముగ్గురు వ్యక్తులు ఓ కుక్కను అత్యంత దారుణంగా ఉరివేసి చంపిన ఘటన వీళ్లసలు మనుషులేనా అనిపించేలా ఉంది. ఓ కుక్క మెడకు ఉరి వేస�
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది.
ఆ దొంగలు వెరీ వెరీ స్మార్ట్. కేవలం ఓ ‘న్యూస్ పేపర్’ను టెక్నిక్ తో లక్షల రూపాల విలువైన నగల్ని దోచుకుపోయారు. మన రోజు చదివే ‘న్యూస్ పేపర్’ను ఇలా దోపిడీకి కూడా ఉపయోగించవచ్చా? అన్నట్లుగా ఉందీ దొంగల దోపిడీకి వాడిన టెక్నిక్ గురించి తెలిస్తే..వారెవ్�
ఇంట్లో చోరీ చేసిన బంగారాన్ని తిరిగి యజమానికి కొరియర్ ద్వారా పంపించారు దొంగలు. దీంతో ఇంటి యజమానితో పాటు పోలీసులు కూడా షాక్ అయ్యారు.
కారు పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. ఒక వ్యక్తి, మరో వ్యక్తి తలపై ఇటుకతో దాడి చేసి కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.
అత్యాచారం పేరుతో నాటకమాడిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఢిల్లీ మహిళా కమిషన్ లేఖ రాసింది. ఇటీవల ఒక మహిళ నిర్భయ తరహాలో అత్యాచారానికి గురైనట్లు నాటకమాడిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ పరిధిలోని ఘజియాబాద్లో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 40 ఏళ్ల మహిళను కారులో ఎత్తుకెళ్లిన ఐదుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు రెండు రోజులపాటు అత్యాచారం చేశారు. అనంతరం రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు.
ఉత్తరప్రదేశ్లో విషాదం నెలకొంది. బుల్లెట్ బైకు, ఫోను కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పిట్బుల్, జర్మన్ షెఫర్డ్తోపాటు పలు జాతులకు చెందిన కుక్కలు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. వాటిని యజమానులే రోడ్లపై వదిలేసి వెళ్తున్నారు. రాత్రిపూట, ఎవరూ లేని సమయంలో వాటిని వదిలించుకుంటున్నారు. దీనికి కారణం ఉంది.
బాలుడిని కరిచిందో పెంపుడు కుక్క. బాధతో ఆ బాలుడు విలవిల్లాడుతున్నా సరే.. ఆ మహిళ ఏమాత్రం పట్టించుకోలేదు. కాస్సేపటి తర్వాత కుక్కను తీసుకుని వెళ్లిపోయింది. దీనిపై బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళ నిర్లక్ష్యంపై నెటి�