Home » Ghaziabad
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్య, ఇద్దరు
దేశంలో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కనికరం లేకుండా హత్యలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా కొన్ని ఘటనలు అక్రమ సంబంధాల వల్ల చోటు చేసుకుంటున్నాయి. తమకు అడ్డుగా ఉన్నారనే కారణంతో దారుణంగా చంపేస్తున్నారు. తమ వారిని చంపేందుకు సుపారీ కూడా ఇస్తున
ఇంట్లో తలుపు మూసి నిద్రపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు కుటుంబ సభ్యులు మంటల్లో కాలిపోయారు. ఐదుగురు చిన్నారులు సహా 40ఏళ్ల మహిళ ఊపిరాడక మృతిచెందింది. ఈ ఘటన య�
దసరా పండుగ రోజున పాలపిట్టను చూడాలనే నమ్మకం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అలాగే దీపావళి పండుగకు ఉత్తరప్రదేశ్ లో గుడ్లగూబ (OWl) లను బలి ఇచ్చే సంప్రదాయం ఉంది. దీంతో దీపావళి దగ్గర పడేకొద్దీ వేటగాళ్లు గుడ్లగూబలను పట్టుకుని అమ్ముతుంటారు. గడ్లగూబలను అమ�
ఘాజియాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వారం క్రితమే అదృశ్యమైన 27ఏళ్ల లా విద్యార్థి శవమై కనిపించాడు. ఖాళీ చేసిన ఇంటి పునాది కింద అతడి మృతదేహం దొరికింది. వివరాల్లోకి వెళితే… ఘాజియాబాద్ లోని పంకజ్ కుమార్ సింగ్.. ఐఎంఈ ఘాజిబాద్లో నాల్గో �
ఇకపై కుక్కల్ని పెంచుకోవాలంటే మీ పర్స్ ఖాళీ అయిపోవటం ఖాయం. ఎందుకంటే కుక్కల్ని పెంచుకోవాలనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.5వేలు కట్టాల్సిందే. పైగా కుక్కల్ని పెంచుకోవాలంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 
కొత్త చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులతో జరిగిన వాగ్వాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వావాదానికి దిగి ఒక యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గుండెపోటుతో చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో ఆదివారం సెప్టెంబర్ 8వ
మా అమ్మానాన్నలు మమ్మల్ని సరిగా చూసుకోవటంలేదు అంటు పోలీస్ స్టేషన్ కు ఓ విచిత్రమైన కంప్లైంట్ వచ్చింది. మా తమ్ముడ్ని తప్ప మమ్మల్ని మా అమ్మానాన్నలు పట్టించుకోవటంలేదనీ..ఏం చేసినా తిడుతున్నారనీ..కొడుతున్నారనీ..ఇద్దరు అన్నా చెల్లెళ్లు పోలీస్ స్ట
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా..అక్రమ రవాణాలపై పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నా స్మగ్లర్లు మాత్రం వారి వారి రవాణాలను చేస్తునే ఉన్నారు. రైలులో అక్రమంగా భారీ ఎత్తున తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రాజధాని ఢిల్�
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్లో గురువారం(జనవరి 31,2019) దారుణం జరిగింది. తన నలుగురు పిల్లలను అగ్ని ప్రమాదం నుంచి రక్షించబోయి ఓ తల్లి ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలు ఫాతిమా (27) భర్త నడుపుతున్న బ్యాకరీలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంత�