-
Home » GHMC Commissioner
GHMC Commissioner
ఏడాదిలో నలుగురు GHMC కమిషనర్లు.. ఎందుకలా..? ఆర్వీ కర్ణన్ను ఎందుకు నియమించారు?
త్వరలోనే జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరగబోతున్నాయి.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఆమ్రపాలికి కీలక పోస్ట్
తెలంగాణ ప్రభుత్వం 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.
Greater Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ లో వార్డ్ వ్యవస్థకు ఆటంకాలు.. జూన్ 2న ప్రారంభం కావాల్సిన వార్డ్ ఆఫీసులు, వార్డ్ కమిటీలు వాయిదా
కమ్యూనిటీ హాల్స్ లలో కార్యాలయాలను ఫిక్స్ చేసిన తర్వాత స్థానికులు అడ్డుకోవడంతో వాటిని అధికారులు మారుస్తున్నారు. తమ కార్యాలయం సైతం అధీనంలో ఉంచుకోవాలని జిహెచ్ఎంసి యోచిస్తోంది.
గణేశ్ నిమజ్జనంపై సీఎం కేసీఆర్ సమీక్ష
గణేశ్ నిమజ్జనంపై సీఎం కేసీఆర్ సమీక్ష
గణనాథుల నిమజ్జనం ఎక్కడ ?
గణనాథుల నిమజ్జనం ఎక్కడ ?
GHMC Alert Rainy Issues : వర్షాకాలపు సమస్యలపై జోనల్ కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం
జిహెచ్ఎంసి అన్ని సర్కిళ్లలో ఉన్న పురాతన భవనాలను గుర్తించి స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఎలా ఉందో సర్వే చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు.
Covid Patient : శ్మశాన వాటికల్లో అదనపు వసూళ్లకు చెక్…ధరల పట్టిక ప్రదర్శన
కరోనా వేళ సహాయం చేయాల్సింది పోయి..అందినకాడికి దోచుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చనిపోతే..శ్మశానం వరకు కాసుల వేట కొనసాగిస్తున్నారు. తమ వారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నా..సరే..ఇంతియాల్సిందే అంటూ మంకు పడుతున్నారు కొంతమంది శ్మశా
కరెంట్ కోతలపై జీహెచ్ఎంసీ కమిషనర్కు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లేఖ
Mayor Vijayalakshmi’s letter to GHMC Commissioner : కరెంట్ కోతలపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్కు లేఖ రాశారు. కరెంట్ కోతలతో క్యాంప్ ఆఫీస్లో పనిచేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు మేయర్ తెలిపారు. అంతేకాకుండా వరుస కరెంట్ కోతలతో పనులు వాయిదా పడు�
డిజైన్ లో ఎలాంటి లోపం లేదు : 10 రోజుల్లో బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ రీ-ఓపెన్
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై జరిగిన ఘోర కారు ప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంక�
జీహెచ్ఎంసీకి కొత్త కమిషనర్: ప్రభుత్వం ఉత్తర్వులు
గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థకి కొత్త కమిషనర్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న దాన కిషోర్ను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో రంగారెడ్డి కలెక్టర్ లోకేశ్ కుమార్ను నియమించ�