Home » Girish Chandra Murmu
ఆయన స్థానంలో కె సంజయ్ మూర్తి ఈ నెల 21న కాగ్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా గిరీష్ చంద్ర ముర్ము ఇవాళ(అక్టోబర్-31,2019) ప్రమాణస్వీకారం చేశారు. జమ్మూకశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ�
జమ్మూకశ్మీర్,లఢఖ్ లకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు. జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టెనెంట్ గవర్నర్గా 1985 IAS బ్యాచ్ గుజరాత్ కేడర్ కు చెందిన ఒడిషా IAS ఆఫీసర్ గిరీశ్ చంద్ర ముర్మూను నియమించారు. ప్రస్తుత జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ శ్రీ సత్య�