Home » girl students
హర్యానా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. హర్యానాలోని జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ 50 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. ఈ కేసులో పాఠశాల ప్రిన్సిపాల్ ను జింద్ పోలీసులు అరెస్టు చేశారు....
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థినులు పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు వారి మంగళసూత్రాలను తీసివేయాలని పరీక్ష అధికారులు కోరడం వివాదాన్ని రేకెత్తించింది....
విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగడంతో యాజమాన్యం అలర్ట్ అయింది. వెంటనే పాఠశాల యాజమాన్యంలో పనిలో నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. మరోవైపు ఇద్దరు టైర్లపై ..
ఏపీలోని కడప జిల్లాలో వింత వింత ఆంక్షలు విధించారు. విద్యార్దినులు పువ్వులు, బొట్టు పెట్టుకుని స్కూల్ కు రాకూడదంటు ఆదేశించారు.
పాకిస్థాన్ ఇస్లామియా యూనివర్శిటీలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. వర్శిటీలో మహిళా విద్యార్థినులు మాదకద్రవ్యాలు తీసుకోవడం, లైంగిక వేధింపులకు గురైనట్లు చిత్రీకరించిన 5,500 వీడియోలు తాజాగా వెలుగుచూశాయి. విద్యాబుద్ధులు చెప్పాల్సిన యూనివర్శిట
అతి వేగంతో వచ్చిన కారు ఓ బైక్ను, విద్యార్ధినులను ఢీ కొట్టిన ఘటన కర్ణాటకలో జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ ప్రమాద ఘటన వీడియో వైరల్ అవుతోంది.
ప్రభుత్వ పాఠశాలలో మంజునాథ్ (43) టీచర్గా పని చేస్తున్నాడు. అయితే, అతడు ఆ స్కూల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు ఈ అంశంపై పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు
కేజీ సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న రామారావు... ఎనిమిది- తొమ్మిదో తరగతి విద్యార్థినులను కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఇటీవల వైరాలో గాంధీజీ చిత్ర ప్రదర్శనకు విద్యార్థులను తీసుకువచ్చి సినిమాహాలులో అసభ్య�
జడ్చర్ల మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో రెండు జడలు వేసుకుని రాకుండా ఒక జడే వేసుకుని స్కూల్ కు వచ్చిన విద్యార్థినులతో ఒక్కొక్కరు 200ల గుంజీళ్లు తీయించింది పీఈటీ. దీంతో గుంజీళ్లు తీసినవారంతా అస్వస్థతకు గురి అయి సృహ తప్పి పడిపోయారు.వెంటనే ఆస్
దేశవ్యాప్తంగా 497 నగరాల్లోని 3వేల 570 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. నీట్ రాసేందుకు 18లక్షల 72వేల 329 మంది రిజిష్టర్ చేసుకోగా 95శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. పలు చోట్ల నీట్ విద్యార్థులకు అవరోధాలు ఏర్పడ్డాయి.