Home » girl students
ఆదిలాబాద్ లోని ఓ ఆశ్రమ పాఠశాలలో బాలికలు దెయ్యం భయంతో వణికిపోతున్నారు.
విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లాలోని చమక్ పూర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలోని 26 మంది విద్యార్థినులు కరోనా వైరస్ బారిన పడ్డారు.
సాంఘిక సంక్షేమ హాస్టల్స్.. పేద పిల్లలకు మెరుగైన విద్యతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని అమలు చేసేందుకు సాంఘిక సంక్షేమశాఖకు సెక్రటరీగా ఓ అధికారిని కూడా నియమించింది. కానీ విద్యార్థులకు పౌష్టికాహారం సంగత�