Home » Girls Hostel
ఫుడ్ పాయిజన్ బారినపడ్డ 50 మంది విద్యార్థినుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ముంబయి నగరంలోని ప్రభుత్వ హాస్టల్ లో ఓ కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. హాస్టల్ గార్డు ఈ దురాగతానికి పాల్పడ్డాడని ముంబయి పోలీసులు అనుమానిస్తున్నారు...
పంజాబ్లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఒక దారుణం వెలుగు చూసింది. ఒక విద్యార్థిని తన సహ విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ ఒక వ్యక్తికి పంపించింది. ఆ వ్యక్తి ఆ వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలు కాస్త విద్యార్థినుల �
తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. రెండు రోజుల క్రితం మహిళా ప్రొఫెసర్ ను వీసీని దుర్భాషలు ఆడిన ఘటన మరువకముందే అర్ధరాత్రి సమయంలో వీసీ వర్శిటీలోని గర్ల్స్ హాస్టల్ కు వెళ్లారు. తనతో పాటు మరికొందర
మన దేశంలో పెళ్లిళ్ల కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తుంటారు. డెకరేషన్, ఫొటోలు, భోజనాల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తారు. ఇక కట్నం గురించి చెప్పక్కర్లేదు.
భారత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నేవీ ముంబైలోని నీరౌల్ ఏరియాలోని డీవై పాటిల్ లేడీస్ హాస్టల్ లో బుధవారం(మార్చి-18,2020)మద్యాహ్నాం 1:45గంటల సమయంలో హాస్టల్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే ఈ అగ్నిప్రమాదం జరిగిన యూనివర్శిటీ హాస్టల్ కాంపౌండ�
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ... 4వేల 500 మంది అమ్మాయిలు, 3వేల 500 మంది అబ్బాయిలకు విద్యనందిస్తున్న క్యాంపస్. నిత్యం సెక్యూరిటీ పహారాలో ఉంటుంది. అయినా
హైదరాబాద్: అపార్ట్ మెంట్ లో లిఫ్టు నిర్వహణ సరిగా లేక పోవటంతో ఒక మహిళ తనువు చాలించింది. పై అంతస్తు నుంచి కిందకు లిఫ్టు లో వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళ ప్రమాద వశాత్తు లిఫ్టు గుంతలో పడి మరణించింది. నారాయణగూడలో గురువారంనాడు ఈ దుర్ఘటన జరగ�