Home » Godavari Express
గోదావరి ఎక్స్ప్రెస్ అంటే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల వాసులకు రైలు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. అంతలా ప్రయాణికుల జీవితాల్లో భాగమైపోయిందీ ట్రైన్.
ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఇరువైపులా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్గంలో సికింద్రాబాద్ వచ్చే లేదా సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లలో కొన్నింటిని పూర్త�
ప్రయాణికులు సైతం ఒకరిపై మరొకరు పడ్డారు. దట్టమైన పోగ, మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థం కావడం లేదు. కాసేపటికి రైలు ఆగింది. దిగి చూస్తే తెలిసింది, రైలు పట్టాలు తప్పిందని. కొద్ది సేపటికి పరిస్థితి సద్దుమనగడంతో ప్రయాణికులు ఊపి�
జనరల్ బోగీలు బాగా డ్యామేజ్ అయ్యాయని, అందులో ఉన్నవారు ఒకరిపై మరొకరు పడడంతో కొందరికి స్పల్ప గాయాలు అయినట్లు వారు పేర్కొన్నారు. దాదాపు 500 మీటర్ల మేర ట్రాక్ దెబ్బతిందన్నదట. పట్టాలు తప్పిన 5 బోగీలను వదిలి గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ బయల్ద�