-
Home » godavari flood in bhadrachalam
godavari flood in bhadrachalam
CM KCR: రద్దయిన ఏరియల్ సర్వే.. రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్
ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటూరునాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఏటూరునాగారంలో ఆగాల్సి ఉన్నప్పటికీ నేరుగా భద్రాచలంకు వచ్చారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, ప
Godavari Flood: శాంతించిన గోదావరి.. భద్రాద్రి వద్ద 64అడుగులకు చేరిన నీటిమట్టం.. ముంపులోనే లోతట్టు ప్రాంతాలు
గోదావరి శాంతించింది.. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధృతి తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. శనివారం మధ్యాహ్నం 71 అడుగులకు పైగా ప్రవహించిన గోదావరి.. సాయంత్రం నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఆదివ
Godavari Floods: భయం గుప్పిట్లో భద్రాద్రి.. 71.30 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం..
గోదావరి ఉగ్రరూపానికి భద్రాచలం చిగురుటాకుల వణికిపోతోంది. మూడు దశాబ్దాల తర్వాత గరిష్టంగా పోటెత్తిన వరద ప్రవాహం ప్రళయాన్ని తలపించింది. భద్రాచలం వద్ద 32 ఏళ్ల తర్వాత నీటిమట్టం 70అడుగులు దాటింది. శనివారం ఉదయం 7గంటల సమయం �
Godavari Flood: గోదావరి మహోగ్రరూపం.. 69అడుగులకు చేరిన నీటిమట్టం.. సీఎం కేసీఆర్ సమీక్ష..
గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదలతో అంతకంతకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఊహించని రీతిలో ఉవ్వెత్తున ప్రవాహం ఎగిసిపడుతోంది. తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు, భద్రాచలం పట్ట�
Godavari Floods: భయం గుప్పిట్లో భద్రాద్రి.. 50ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుందా..!
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం చూస్తుంటే 50ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుందా అని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. భద్రాచలంలో 36ఏళ్ల తర్వాత గోదావరి నీటిమట్టం మళ్లీ 70 అడుగులు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 50ఏళ్ల క్రితం గోదావరి నీటిమట్�
Godavari Floods: ఉగ్ర గోదావరి.. భద్రాద్రి వద్ద 67అడుగులకు చేరిన నీటిమట్టం.. ఏపీలోని లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్
గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ఫలితంగా ఉప్పెనలా గోదావరి విరుచుకుపడుతుంది. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. గంటగంట
Godavari Flood: వరద గోదావరి.. వందేళ్లలో తొలిసారిగా..
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. బుధవారం ఉదయం 7.30గంటల సమయానికి 51.20 అడుగులకు చేరింది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్న గోదావరి నీటిమట్టం.. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరదనీర