-
Home » godavari flood in bhadrachalam
godavari flood in bhadrachalam
CM KCR: రద్దయిన ఏరియల్ సర్వే.. రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్
July 17, 2022 / 11:04 AM ISTఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటూరునాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఏటూరునాగారంలో ఆగాల్సి ఉన్నప్పటికీ నేరుగా భద్రాచలంకు వచ్చారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ…
Godavari Flood: శాంతించిన గోదావరి.. భద్రాద్రి వద్ద 64అడుగులకు చేరిన నీటిమట్టం.. ముంపులోనే లోతట్టు ప్రాంతాలు
July 17, 2022 / 07:26 AM ISTగోదావరి శాంతించింది.. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధృతి తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. శనివారం మధ్యాహ్నం 71 అడుగులకు పైగా ప్రవహించిన గోదావరి.. సాయంత్రం నుంచి తగ్గుముఖం…
Godavari Floods: భయం గుప్పిట్లో భద్రాద్రి.. 71.30 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం..
July 16, 2022 / 07:30 AM ISTగోదావరి ఉగ్రరూపానికి భద్రాచలం చిగురుటాకుల వణికిపోతోంది. మూడు దశాబ్దాల తర్వాత గరిష్టంగా పోటెత్తిన వరద ప్రవాహం ప్రళయాన్ని తలపించింది. భద్రాచలం వద్ద 32 ఏళ్ల తర్వాత నీటిమట్టం 70అడుగులు దాటింది. శనివారం ఉదయం 7గంటల…
Godavari Flood: గోదావరి మహోగ్రరూపం.. 69అడుగులకు చేరిన నీటిమట్టం.. సీఎం కేసీఆర్ సమీక్ష..
July 15, 2022 / 01:27 PM ISTగోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదలతో అంతకంతకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఊహించని రీతిలో ఉవ్వెత్తున ప్రవాహం ఎగిసిపడుతోంది. తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలతో…
Godavari Floods: భయం గుప్పిట్లో భద్రాద్రి.. 50ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుందా..!
July 15, 2022 / 08:06 AM ISTభద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం చూస్తుంటే 50ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుందా అని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. భద్రాచలంలో 36ఏళ్ల తర్వాత గోదావరి నీటిమట్టం మళ్లీ 70 అడుగులు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.…
Godavari Floods: ఉగ్ర గోదావరి.. భద్రాద్రి వద్ద 67అడుగులకు చేరిన నీటిమట్టం.. ఏపీలోని లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్
July 15, 2022 / 07:37 AM ISTగోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ఫలితంగా ఉప్పెనలా గోదావరి విరుచుకుపడుతుంది. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది.…
Godavari Flood: వరద గోదావరి.. వందేళ్లలో తొలిసారిగా..
July 13, 2022 / 10:21 AM ISTభద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. బుధవారం ఉదయం 7.30గంటల సమయానికి 51.20 అడుగులకు చేరింది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్న గోదావరి నీటిమట్టం.. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా…