Home » godavari floods
చింతూరు వద్ద శబరి నది 45 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. కూనవరంలోని శబరి, గోదావరి సంగమం వద్ద 50 అడుగుల వద్ద ప్రమాదకర స్థాయి దాటి వరద నీరు ప్రవహిస్తుంది.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా ఇవాళ సాయంత్రం వరకు గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక, లంకగ్రామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాల కారణంగా గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ..
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుండటంతో ఆదివారం సాయంత్రమే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సోమవారం ఉదయం గోదావరి నీటిమట్టం ..
భద్రాచలం వద్ద గోదావరి మరోసారి టెన్షన్ పెడుతోంది. గంటగంటకూ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.9 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో చంద్రబాబుకి ప్రమాదం తప్పింది. సోంపల్లి వద్ద పడవ దిగుతుండగా బోల్తా కొట్టింది. దీంతో 15 మంది టీడీపీ నేతలు వరద నీటిలో పడిపోయారు.
వరద విరుచుకుపడినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్న జనాలే ఉన్నారే తప్ప ప్రాణ నష్టం అన్న పదం ఎక్కడా వినపడలేదు. అసలీ ప్రమాదం ఎలా తప్పింది? ఇది అదృష్టమా? లేక ఏదైనా అదృశ్య శక్తి ఇందులో ఉందా?
క్లౌడ్ బరస్ట్ అనే పదం వినిపించగానే అందరి దృష్టి డ్రాగన్ కంట్రీ చైనాపై పడింది. చైనా చేతిలో ఆర్టిఫిషియల్ క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీ ఉందనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తాయి.(China Cloud Burst)