Home » godavarikhani
Salaar Team: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఒకే రోజు రెండు ప్రమాదాలు జరిగాయి. డార్లింగ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆదిపురుష్’ మంగళవారం (ఫిబ్రవరి 2) ప్రారంభమైంది. అదే రోజు ఈ సినిమా కోసం ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో వేసిన సెట్లో అగ్నిప్రమా
నా భార్య నాక్కావాలి అంటూ..తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో ఓ భర్త మౌనపోరాటం చేస్తున్నాడు. తన భార్య..ను అత్తామామలే మార్చేశారని, కౌన్సెలింగ్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. తనకు న్యాయం జరిగేంత వరకు…భార్య ఇంటి ముందు పోరాటం చేస్తానని అం
భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన .. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. గోదావరిఖని కళ్యాణ్ నగర్లో నివాసం ఉండే మహేందర్ వన్ ఇంక్లైన్ బొగ్గు గనిలో ఫిట్టర్గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితమే స�
అదేమీ ఫ్యాక్టరీ కాదు. ఆఫీస్ కాదు. పెద్ద హోటల్ కూడా కాదు. పోనీ అపార్ట్ మెంట్ అంటే అదీ కాదు. ఓ చిన్నపాటి రేకుల షెడ్డు. కానీ దానికి వచ్చిన కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే షాక్
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో థెరపీ పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. అనారోగ్య సమస్యలను థెరపీతో నియంత్రిస్తామంటూ 6 నెలల క్రితం ఓ థెరపీ సెంటర్ని ప్రారంభించారు. థెరపీ సెంటర్కు వచ్చిన వారిని నమ్మించి అధిక ధరలకి థెరపీకి అవసరమైన
దేశంలో సాగు, తాగు నీటికి కటకటా ఉందా ? 3.50 లక్షల మెగావాట్ల కరెంటు లేదా ? దేశ రాజకీయ దశ..దిశను మారుస్తా..
పెద్దపల్లి: గోదావరిఖని పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కన్నతల్లి తన ఇద్దరు పిల్లలను తీవ్రంగా కొట్టి చంపింది. సప్తగిరి కాలనీ లో ఉండే రమాదేవి అనే ఇల్లాలు తన ఇద్దరు పిల్లలను చితకబాదింది. దీనితో తీవ్ర గాయాలపాలైన పెద్ద కొడుకు అజయ్ (11) అక్కడి�