Home » goddess Durga
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉల్లిపాయ, వెల్లుల్లిని మాత్రం నవరాత్రులు వంటి పర్వదినాల్లో తినకూడదని చెబుతారు. అందుకు కారణం ఏంటి? చదవండి.
హరిద్వార్ లో ఉన్న చండీ దేవీ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. రాక్షస సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ స్థిరపడింది. ఇక్కడ ఆలయంలో విగ్రహాన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్టించారని చెబుతారు
దసరా శరన్నవరాతుల సందర్భంగా దుర్గామాతను కీర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘గర్భా’ పాటను రాశారు. ఈ పాటను గాయని ..
శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాల్గవరోజు అమ్మవారు 'శ్రీ మహాలక్ష్మీ దేవి' గా దర్శనం ఇస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయి.
దేవీ నవరాత్రుల్లో ప్రజలు భక్తి నిష్టలతో అమ్మవారిని పూజిస్తారు. 9 రోజలు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 న ప్రారంభమై అక్టోబర్ 24 ముగుస్తున్నాయి.
ఏపీ సీఎం జగన్ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టుచీరతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు.
కర్నాటకలోని మంగళూరులో కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయం ఉంది. ఇక్కడ 8 రోజుల పాటు ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. జాతరలో భగభగమండే కాగడాలను...
దుర్గాదేవికి పూజరి చేస్తున్న పూజ అందర్నీ ఆకట్టుకొంటోంది. ఇతనిని చూడడటానికి చాలా మంది ఆలయానికి పోటెత్తుతున్నారు. పాట్నాలో ఓ ప్రాంతంలో ఉన్న ఆలయంలో దుర్గాదేవి పూజలు నిర్వహిస్తున్నారు.
దసరా పండుగ రానున్న క్రమంలో పశ్చిమ బెంగాల్ చిత్రకారుడు గీసిన చిత్రం వివాదంగా మారింది. దుర్గామాతకు బుర్ఖా వేసాడు అంటూ అర్టిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Madanapalle Double Murder Case : చిత్తూరు జిల్లాలోని మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సబ్ జైలులో ఉన్న నిందితురాలు పద్మజ విచిత్రంగా ప్రవరిస్తోంది. శివ..శివ..అంటూ బిగ్గరగా కేకలు వేస్తుండడంతో జైలు అధికారులు కంగారు పడిపోత�