Home » Godra riots in Gujarat
శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత గోద్రా లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఉద్ధవ్ చెప్పారు....
దేశంలో మత కలహాలపై శివసేన యూబీటీ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా రైలులో మంటలు చెలరేగడం వంటి సంఘటన జరగవచ్చనే భయం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు....
నితో పాటు బిల్సిస్ బానో కుటుంబ సభ్యులు ఏడుగురు ఊచకోతకు గురయ్యారు. వారిలో ఆమె ముడేళ్ల కూతురు కూడా ఉంది. ఈ కేసును సీబీఐ చేపట్టగా, తుదుపరి విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిన
అద్వానీ వ్యాఖ్యలపై బాలాసాహెబ్ స్పందిస్తూ.."మోదీ జోలికి వెళ్లవద్దని, మోదీ లేకపోతే గుజరాత్ కూడా ఉండదు(బీజేపీ ప్రభుత్వం)" అని వారించినట్లు ఉద్ధవ్ గుర్తుచేశారు